భగవాన్ శ్రీ రమణులు ఏప్రిల్ 14 /04/1950 రోజు అవతార సమాప్తి జరిగింది. వారు తమ నిర్యాణం ద్వారా భక్తులు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు భక్తులకు అందించారు. ఆరోజు జరిగిన విషయాలు ఇందులో ప్రస్తావించడం జరిగింది.
గురువుగారు చాలా ధన్యవాదాలుమాకు తెలియని విషయాలన్నీ భగవాన్ గురించి చాలా సున్నితంగా తెలిపారుమీకు చాలా ధన్యవాదాలుఇంకా ఎలాంటి వీడియోలుమరెన్నో పెట్టాలని కోరుకుంటున్నాను
మనకు తెలిసిందే సత్యమని అనుకుంటే మీరు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేరు. విదేశీయుడైన పాల్ బ్రంటన్ రాసిన " రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ" అనే గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి.