మొదటిసారిగా తెలుగులో 6వ నిజామ్ రాజు ఇల్లు చూడండి The Nizam's Museum | Hayderabad | By Telugu Trekker Hayderabad Purani haveli #Hayderabad #Thenizam'smuseum My Instagram id name www.instagram.... Telugu Trekker chand 👍
@@ravulakrishnareddy8706ma telangana sampada anta dochukurru andra drohulu ,, income mottam ap leders dochukurru,, ma telangana lo ap leders cheppuley padathai
చూడండి సార్ మన హిందువులకు మాత్రమే మత సామరస్యం సెక్యులర్ భావాలు కనబడుతయి ఇక్కడి ప్రజలు హిందూవులు కాబట్టి .....అదే కాశ్మీర్ రాజు రాజా హారిసింగ్ చాల గొప్పవాడు కాశ్మీర్ చివరి రాజు .ఈయన కశ్మీర్ ను పాక్ లో కలపకుండా ఎంతో ధైర్యంగా భారత్ లో విలీనం చేసినాడు అక్కడి ప్రజలు ముస్లిం సమాజం కాబట్టి ఆ రాజు పై పగ పట్టి ఆయనను తరిమి కొట్టారు రాజు గారి ఆస్తులు కొల్లగొట్టారు ప్రాణభయంతో రాత్రికి రాత్రి కశ్మీర్ విడిచి వెల్లేల చేశారు అల్లరి మూకలు. చివరిదశలొ డిల్లీ ప్రాంతంలో ఒక అనాధ లాగ మరణించటం జరిగింది చూడండి అతను రాజే ఇతను రాజే కాకపోతే ప్రజలు మాత్రమే వేరు ఇక్కడ హిందువులు అక్కడ ముస్లింలు మత సామరస్యం సెక్యులరిజం అంటే ఇదేనేమొ నాకు మాత్రం తెలియదు మీరే చెప్పండి
నిజాం రాజు ఇల్లు ప్రస్తుతం నిజాం మూజియం లో ఉన్న భవన నిర్మాణ మోడల్స్, సేకరించిన వస్తువులు, ఆభరణములు, బహుమతులు, దుస్తులు వేసుకునేందుకు ఏర్పాటుచేసిన 30 బీరువాలు సముదాయంతో ఉన్న మహాల్ మరియు ఇతర వస్తువుల గురించి చక్కగా చూపించారు. మీకు మరియు గైడ్ కు ధన్యవాదములు.
అన్న నేను hyd చాలా సార్లు వెళ్ళాను అన్నీ చూసాను...కానీ ఈ ముసియం చూడలేదు e సారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూస్తాను..ఈ వీడియో చూపించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.......👌👌👌
చాలా బాగుంది కాకతీయ 2వ రాజ్యం 13వ శతాబ్దం పాలించారు పేరు గొల్లకొండ 5వ కులీ కుతుబ్ షాహీ హైదరాబాద్ వ్యవస్థాపకుడు భాగమతితో మహమ్మద్ కుతుబ్ షా లవ్ గోల్కొండ టు హైదరాబాద్ రాజధాని 430 సంవత్సరాల క్రీతం ప్రత్యేకించి అప్పటి కొత్త నగరం 430 సంవత్సరాల గోల్కొండ ఏళ్ల చరిత్ర ఉంది 👍
At least satisfy with the luxurious enjoyed then the king of Nizam, in those days who were living at that period have no opportunity to see at least there luxurious life because no permission was for common people ,you enjoy now how there lives were, don't be dreamedof to enjoy what they were!
ఉర్దూ మిక్సెడ్ తెలుగు ఉన్నై... నిజాం రాజుల వైభవం కనిపిస్తున్నయి... అన్నీ బంగారం, వెండి వస్తువుల్ ఉన్నై... రాజులు కొడుకులు, మనుమల్లు అందరూ రాజభోగలు జేసిండ్రు... హైదరాబాద్ స్టేట్ ల మొత్తం 48 పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించినయి... 1965 లో భారత్ ప్రభుత్వానికి డిఫెన్స్ కొరకు నిజాం రాజు 5000 కిలోల బంగారం విరాళం ఇచ్చిండు... 😳😳 ... 👏👏👏👌👌👍👍
సర్వ మతాల అభిమాని అని. ఆ బహుమానాలు చూస్తే అర్ధమౌతున్నది. చరిత్ర ను తెలిపిన జర్నలిస్టు గారికి వివరించిన గైడ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎన్ని సార్లు వెళ్లినా ఈ భాగము లాక్ చేసి ఉందని అనేవారు. ఎప్పుడు తెరుస్తారు అడిగేవాళ్ళం. పైసా ఖర్చు కాకుండా వాటి ముందుండి చూస్తున్నట్లు అనిపించింది. మీకు, గైడ్ హృదయపూర్వక ధన్యవాదాలు. 👌👌👌👌👌
నిజంగా నే నైజాం రాజు దగ్గర ప్రపంచంలో అత్యంత అరుదైన వస్తువులు ఉన్నాయి . అలాగే సాలార్జంగ్ మ్యూజియం కూడా అద్భుతంగా ఉంది. Explain చేసిన guide చాలా బాగా చెప్పాడు
నిజంగా నిజాం రాజులు గొప్పవారు భయ్యా...ఎందుకంటే స్వాతంత్రం వచ్చే వరకు కూడా బ్రిటిషు వారికి నమ్మకం గా ఉన్నది మన నిజాం రాజులే....ఎక్కువ బహుమతులు పొందింది మన నిజాం రాజులే....నిజంగా నిజాం రాజు గ్రేట్...... పన్నులు ప్రజలవి ..బహుమతులు నిజాం రాజులవి.... ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గలో తెలిసిన తెలివైన రాజు నిజాం రాజు...... వీరి పరిపాలనా విధానం ఏమిటో తెలంగాణా చరిత్ర చెబుతుంది.బ్రిటిష్ వారికి నమ్మకంగా ఉన్న ప్రతి రాజు బాగా కూడ బెట్టుకున్నాడు.. ఎదురించి స్వతంత్రము కోసం పోరాడిన ప్రతి రాజు ప్రాణాలతో సహా అన్నిపోగొట్టుకున్నాడు...
నిజాం రాజులు ఎంత సంపాదించిన/సేకరించినా అది ఇప్పుడు తెలంగాణ ప్రజలకి మరియు భారత ప్రభూత్వ స్వంతం కదా. వాళ్ళు ఆ ధనాన్ని విదేశాలకు తీసుకుని వేళ్ళ లేదు, ఈ దేశ/రాష్జ్ర అభివృద్దికె ఉపయోగించారు.
నమస్తే బ్రదర్ 🙏 మ్యూజియంలో భద్రపరచిన నిజాం కాలం నాటి వస్తువులను వారు వాడిన వస్తువులను. చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. అన్నీ వెండితో తయారు చేసినవే. అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి.వీడియో చాలా బాగుంది 👌👌👌
దీన్ని బట్టి అర్థం అయ్యేదేంటంటే నిజామ్స్ ప్రజలను ఎంతగా దోపిడీ చేశారో తెలుస్తుంది..వారు ఈ దేశానికి వచ్చేటప్పుడు ఏమి తెలేదు. భారత్ కి ఎవరు వచ్చినా దోపిడీ చేశారు కానీ ప్రజలను పట్టించుకున్న వాడే లేడు. అందుకే చివరికి తన్ని తరీమేశారు.వానికి దరఖాస్తు ఇయ్యలన్నా,శుభాకాంక్షలు తెలపాలన్న వెండి బాక్సల్లో ఇవ్వాలంటే ప్రజలను ఏ రీతిగా దోపిడీ చేశారో అర్థమవుతుంది.
Eppudu mari ni dindhu lanj.. politicians taxes tiskovadam leda ..gst entha dopidi mari eppudu yeduru tirigite vallani em antaru.. mi antha chatta lan...koduk...e world lone undaru..nicham aina jathi...
నిజాం రాజులు ఎంత సంపాదించిన/సేకరించినా అది ఇప్పుడు తెలంగాణ ప్రజలకి మరియు భారత ప్రభూత్వ స్వంతం కదా. వాళ్ళు ఆ ధనాన్ని విదేశాలకు తీసుకుని వేళ్ళ లేదు, ఈ దేశ/రాష్జ్ర అభివృద్దికె ఉపయోగించారు.
ఇంత గొప్ప చరిత్ర కలిగిన నిజాం నవాబును..దేశం చైనాతో యుద్ధం కాలం లో భారత సర్కారు కు ఆయుధాల కోసం ఐదు టన్నుల బంగారాన్ని రాజు తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు పనిచేసిన. సదా చరిత్ర గుర్తుంచుకుంటుంది last emperor గా గుర్తింపు కలిగి ఉంటుంది
నిజాం రాజులు ఎంత సంపాదించిన/సేకరించినా అది ఇప్పుడు తెలంగాణ ప్రజలకి మరియు భారత ప్రభూత్వ స్వంతం కదా. వాళ్ళు ఆ ధనాన్ని విదేశాలకు తీసుకుని వేళ్ళ లేదు, ఈ దేశ/రాష్జ్ర అభివృద్దికె ఉపయోగించారు.
@@sriazad6203 what about the social status of then the people living in the Nizams rule if King is sound enough let that be taken into entire the people in their reigm would be living at least some what nearer to them it is the rule only for rich(jamimdaras ,Gadies, His Highness kith and Kin) that implies that all are reserved for safe and sound in all respects meare looking at Nawabs lavished living by throwing the people who doest able to meet the requirement of their accodemic education and the most intellegents people also does able to survived due to merge opportunities to them it is only after Independence Telangana and people started provide free and fair education system to improve their live it is not a ignoring fact, then would be educational institutions but majority were wealthy people there is lot of differents and the style of the living changed substantially on par with the opportunities provided to all wallkof people,what I mean to say Kings rule is not safe for poor
Nizam one of greate leader at the time only he contracted World famous University world famous medical collage, air port, Nizam sugar factory , charminar cigrate factory, chain linked lakes , all information about lands , drainage system ,woh he is greate ruler , and secular king
నిజాం రాజు తెలంగాణలోని అన్నీ గ్రామాలకు VILLAGE MAPS చాలా కష్టపడి తయారు చేయించారు ఇప్పుడు కుడా వాటి ద్వారానే పొలం యొక్క హద్దులు నిర్ణయిస్తున్నారు చాలా వరకూ తేడాలులేకుండా సర్వే పని ముగించుకొని మంచి పేరు సంపాదించుకొని పోయేటప్పుడు అన్నీ ఆస్తులు ఇక్కడే వదిలి వెళ్ళారు చివరికి అందరి మరణం తరువాత వచ్చేది మనము తీసుకోని వెళ్ళేది మాత్రం శూన్యం ఇది నిజం
Only okate like button icharu ani 1st time chala badaga feel avtunna brother bcoz okka like saripodu, just outstanding information please do like this video more n more