#profknageshwar #ProfkNageshwaranalysis #mlcnageshwar రెడ్ బుక్ వివాదంపై జేడీ లక్ష్మీనారాయణతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || On Red Book row : JD Laxminarayana ||
కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు ఆఖరికి పార్టీ కూడా చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందని మరి జగన్ గారు టైంలో వీళ్ళు వచ్చిన వన్ మంత్ లోనే 15000 మందికి ఆపేశారు పథకాలు.
టీడీపీ ఆవిర్భవించిన మొదటి ఎన్నికల్లో 1983 టీడీపీ ఏమని గెలుచిందో ఆ రోజు నుండి ఎస్సీ ఎస్టీ రెడ్డి కాపు బలిజ ఒంటరి తెలగ సామాజిక వర్గాలను అంతం చెయ్యడం మొదలు పెట్టారు టీడీపీ కమ్మ వారు బీసీ కులాల ద్వారా రాను రాను నారా చంద్రబాబు పాలనలో బీసీ ముస్లిమ్ క్రైస్తవ సామాజిక వర్గాలను కూడా వదల కుండా హత్యలు మానభంగాలు అఘాయిత్యాలు విధ్వంసాలు తారా స్తాయికి చేర్చారు ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులోకి తెచ్చి పవణ్ కళ్యాణ్ ను కాపు బలిజ సామాజిక వర్గాల వారిని ఆయుధాలుగా మలుచుకొని ఏమి చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. భారత దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేక దేశం తెలుగు దేశంగా అవతరించింది టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో జరుగుతున్న అరాచక పాలన విధ్వంసాలు హత్యలు మానభంగాలు అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి గవర్నర్ న్యాయ పోలీసు రెవెన్యూ వ్యవస్థలను డమ్మీలుగా చేసి అంతా తామే అన్నట్లు టీడీపి బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో నిరూపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సోమాలియా ఉగాండా ఆఫ్ఘనిస్తాన్ గా మార్చేసారు నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు రామోజీ రావు ఎన్వీ రమణ ABN రాధాకృష్ణ BR నాయుడు మొదలైన కమ్మ రాక్షసులు అంతా కలసి పవణ్ కళ్యాణ్ నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తమ ఆయుధాలుగా మలుచుకొని
జేడీ గారు యాంకర్ అడిగిన ప్రశ్నకు ముక్కుసూటిగా సమాధానం చెబుతారని ఆశించి భంగపడ్డాం. రెడ్ బుక్ గురించి జేడీగారు ఏమత్రం మాట్లాడలేకపోయారు. కనీసం రెడ్ బుక్ అనే పేరుకూడా ఉచ్చరించకుండా డొంకతిరుగుడు మాటలతో సామాన్యుడికి అర్థం కానిరీతిలో చెప్పారు
ఎవరి ఇష్టం వచ్చి్నట్టుగా వారు పోలీస్ లను, జడ్జ్ లను మారుస్తూ మేము ఏమి చేసినా చెల్లాలి అన్నట్లు ఉంటే మన భారత రాజ్యాంగం దేనికి, ఈ విధానం లో వుంటే ఏ పరిశ్రమల వాళ్ళు వస్తారు మన రాష్ట్రానికి
పంటికి పన్ను కంటికి కన్ను ఇదేనా మనిషి జీవన విధానం? ఒకరు తప్పుచేస్తే ఆ తప్పుని ఒప్పుకుని ఆ మనిషి లో మార్పు వచ్చేలా చూడాలి. అంతేకాని ఇలా రాక్షసంగా ఆ నాయకులు కోసం మన ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్
సంఘంలో పెద్దవాళ్లు గా చలామణి అవుతున్న వారు ఎవరైనా సరే రాష్ట్ర సంక్షేమం గురించి మాట్లాడాలి తప్ప రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్న ఏ పార్టీ అయినా ధైర్యంగా విమర్శించడానికి ముందుకు వస్తే ఒక రకమైన హెచ్చరింపు చేసేటట్లుగా ఉంటే. పాలకుల లో కూడా ఒక రకమైన పాప బితిన్యాయ పరిపాలన చేస్తారు
అత్యధిక కేసులు ఉన్నవాళ్లకు..నేను నామినేటెడ్ పదవులు ఇస్తాను అని నిర్భయంగా...నిర్లజ్జగా...నిస్సిగ్గుగా మాట్లాడిన లోకేష్ ను అరెస్టు చేయారా....బాబు JD గారు...ప్రొఫెసర్ గారు...RED book అనే చరిత్రలో ఉన్న బుక్ కోసం మిమ్మలను చెప్పమనలేదు సారు...లోకేష్ RED book మాటలు గురించి మాట్లాడమని అడిగారు... ఇది ఇలా ఉంటే...పురంధేశ్వరి గారు కొందరు YCP అనుకూలంగా పనిచేస్తారు అని మాకు అనుమానంగా ఉంది...అందుకని వాళ్ళను మార్చమని అడిగినా కొంత న్యాయంగా ఉండేది....కానీ తమకు అనుకూలంగా పని చేసే టీడీపీ కార్యకర్తలు లాంటి 13 మంది DSP లు ను ఒక లెటర్ తో మార్పించు కొన్నారు...ఇలాంటి ఆదేశాలు అమలు కావడం దేశం లో ఎలక్షన్ ముందు జరగడం ఎప్పుడైనా చూసారా ఎవరైనా....ఇదిగో అప్పుడు మొదలైన రాక్షస రాజకీయం ఎలక్షన్స్...కౌంటింగ్...ఆ పైన అధికారం లోనికి టీడీపీ దౌర్జన్యం తాలిబాన్ లను...మించి సాగుతుంది గత 45 రోజులుగా....ఇప్పుడు ఆంధ్రా లో నాశనం అయిన శాంతిభద్రతల కోసం మాట్లాడరు ఏమండీ....యండమూరి నవల లోని రాతలు మాట్లాడుతారు ఏమిటి...అంటే టీడీపీ గూండాలకు మీరు భయపడ్డారు అన్నమాట...Tq Sir....ఈ సోది ఆపినందుకు
పోలీస్ ల పవర్ సినిమాల వరకే పరిమితం పోలీస్ ల పవర్ సినిమాల్లో మాత్రమే ఉపయోగపడుతుంది. బయట నిజజీవితంలో పవర్ లెస్ పోలీసులు రాజకీయ నాయకులకు బానిసలు 'కీలుబొమ్మలు రాజకీయ నాయకుల చేతిలో చేతిలో పోలీస్ పవర్ నిర్వీర్యం
రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఎన్నో ఉచితాలు, తాయిలాలు ఇస్తున్నా రోజూ కొన్ని వేల దొంగతనాలు జరుగుతుంటాయి. చాలామందికి పోలీసుల నిర్వాకం తెలుసు కాబట్టి, వాళ్ళకు చెప్పనే చెప్పరు. ఏదో కొన్ని దొంగతనాల విషయంలో శ్రద్ధ కనపరుస్తారు గాని, ఎక్కువ శాతం పోయినవి పోవటమే! పోలీసుల దినచర్య ఎక్కువ భాగం రాజకీయ నాయకుల భద్రత, వారి పట్ల అతి విధేయత కనబరచటం!
సార్ గారు ఆధునిక అంబేద్కర్గారు, ఆధునిక స్వామి వివేకానంద గారు. గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో బంగారు కుర్చీ దొరికింది అని అప్పట్లో పేపర్లో చూశాము.ఆకుర్చీ ఏమైందో, ఎక్కడ వుందో..ఎవరిదగ్గర వుందో తెలియదు. కానీ ప్రజలకు గుర్తుంది.కనుక సార్ గారి నోటినుండి ఆ బంగారు కుర్చీకధ వివరిస్తే బాగుంటుంది.
It is very bad prof and JD respected persons supporting Redbook and lokesh comments which is so bad… talked useless info than talking abt Lokesh comments.. so bad
This is the fate of AP. People elected them for to state development however these parties main motto to take political revenges and filling up their bellies. Its reached to the extent that the future party TDP head Lokesh publicly announces that he's noting down the names of his rivals including government servants in red book and also act like a fool to implement.The glamour political hero says he will walk his opponents with cut drawers on roads and present opposition party heads warning to retaliate. Only God can save State.🙏
జెడి గారి ప్రసంగాలు చాలా విన్నాం.కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన ప్రసంగాలు రావడం లేదు.రాష్ట్రంలోని నేటి పరిస్థితులపై ఆయన వైఖరి ఏమిటో ఎక్కడా తెలిపిన వివరాలు లేవు.
జేడీ లక్ష్మీనారాయణ గారు న్యూస్ రీడర్ అడిగిన ప్రశ్న ఏమిటి మీరు చెప్పే సమాధానం ఏమిటి మిమ్మల్ని రామాయణం మహాభారతం గురించి అడగలే లోకేష్ గారు టిడిపి కార్యకర్తలను రెడ్ బుక్ అని ఎలా రెచ్చగొడుతున్నాడు అది మంచిదా చెడ్డదా అని కదా అడిగింది అది చెప్పండి ఫస్ట్ మీరేమో చంద్రబాబు సానుభూతిపరులు ఈ ఈ రిపోర్టరు మిమ్మల్ని లైన్లో తీసుకుని అడగడం ఇంకా పెద్ద తప్పు
మీరు Paytm ధృవీకరించబడ్డారు. లోకేశ్ చెప్పిన మాటలను మీరు పూర్తిగా కవర్ చేయలేదు. పైగా అది ఎన్నికల ముందు. వీక్షణలు మరియు 1 మిలియన్ చందాదారులను మళ్లీ చీప్ ట్రిక్ ప్లే చేయవద్దు
సార్ ప్రతి మనిషి దగ్గర ఓ రెడ్ బుక్ ఉంటుంది దానిని అసమర్లా పట్టుకొని తిరగదు తన జీవనవిధనానికి అడ్డుగా వచ్చి నప్పుడు విజ్రం బిస్తాడు ఎక్కవదినెవ్వాపూట తరంకాదు Ek
Yes, good discussion and good suggestions from JD లక్ష్మినారాయణ గారు. The parties won't implement police reforms but citizens themselves should start demanding the police reforms to be implemented. We need to start with Prakash Singh's judgement reforms. We need immediately an SSC and then SPCA and PEB. MH govt started implementing but failed in making the reforms successful. Thus, we need an improved version. Also I wonder who the LOP is in the AP Assembly now? Should we call YCP an opposition? If so then Jagan will surely be an LOP. Thanks.
I guess, there should be a powerful system without involving politics and political leaders like the Supreme court to the High court, IAS, IPS system should be follow
టిడిపి అధికారం లోకేష్ మూర్ఖత్వం తో రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుందని బహిరంగంగా ప్రకటించడం ప్రస్తుతం రాష్ట్రము లో చోటుచేసుకొంటున్న హింసత్మక చర్యలు పోలీస్ దృతారాష్ట్రీయ పాత్ర ప్రజాందోళన కలిగిస్తున్న పరిస్థితులు బాధ్యాతా యుత అధికారవర్గాలు విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది శాంతి భద్రతల పరిరక్షణ బాధత్యతలు నిర్వర్తించ్చాల్సిన. పోలీస్ వ్యవస్థ ను స్వతంత్ర అధికార ప్రతిపత్తి తో రాజకీయ ప్రమేయం లేని వ్యవస్థ గా రూపొందించాల్సిన ఆవశ్యకత ను గుర్తించాలి. ప్రభుత్వ ఆర్ధిక నిధులు అధికారదుర్వినియోగఅభియోగాలు ఎదుర్కొంటున్ననాయకులే ముఖ్యమంత్రి తదితరప్రజాప్రాతినిధ్య పదవులు అలంకరణ తో సాసిస్తున్నప్పుడు రాజకీయ కక్షలు కార్పణ్యాలు రహిత ప్రభుత్వ పాలన ఎలా సాధ్యం
రెడ్ బుక్ గురించి.. లోకేష్ మాటలులో అర్థం చెప్పండి జెడి గారు నాగేశ్వరావు గారు.. అంత దారుణంగా ఆ డైలాగులు వస్తున్నాయి.. దాని అర్థం ఏంటో చెప్పండి మీ డెబిట్ లో..
నారా బాబు మారాలి ఇప్పుడు చేస్తున్నది చెత్త రాజకీయం మంచి పరి పాలన ఇస్తే ఈ చివరి దశలో పేరు ఉంటది బాబులో నో మార్పు పవన్ బెటర్ జగన్ బెటర్ వైస్సార్ బెటర్ ఎన్టీఆర్ సూపర్ 👍🏽
రాష్ట్రంలో చేస్తుంది ఓవరాక్షన్ రెడ్ బు ఫేస్బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి మౌనం మీకు కూడా ఇబ్బంది అవుతుంది
నాగేశ్వర్ రావు గారు జేడీ గారు రాష్ట్రం లో జరుగుచున్న దారుణాలను ఖండించే ధైర్యం తప్పు ను తప్పు అని చెప్పే తత్వం మీలో లేనప్పుడు debate కి ఎందుకు వస్తారు Red book గురించి లోకేష్ కార్యకర్తలను రెచ్చగొట్టి రాష్ట్రంలో హత్యలకు మాన భంగాలకు శ్రీ కారం చుట్టారు ఇది తప్పు అని మీరు అంటే ఆ Red book లో మీ పేర్లు ఉంటాయనే భయం మీకు ఉన్నప్పుడు debate కి రాకండి dwbate లో నిజాలు మాట్లాడే ధైర్యం లేక తప్పులు చేసిన వారిని support చేస్తే మీ లాంటి వారి మీద ప్రజలకు ఉన్న గౌరవం పోతుంది
Communist Leader Narayana garu. Communist Leader Rama Krishna garu. N. Babu garu. N. Lokesh garu. Pawan Kalyan garu. Anitha medam garu Red Book issues sir mentioned sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The Congress amended several times the original Constitution!? Denied fundamental rights in emergency!? But talk on Constitution as their property and patiency!?
When NRT was alive, they through cheppals on him and now they are garlanding him and praise him as Loka rakhshsk.whst a difference, this is only for votes
Red book ante official ga pettaindi politics ga andaru tappu cheste bayapettadaniki ante tappa red book anedi Rajynga book kaadu adi ayana edo tama vidulu sakramanga chesukovadaniki ante tappa em ledu edo jaruutundi ante porapate adi chatta prakaram ga siksha untundi Red book lo rajyangam em undadu jai lokesh Anna
మీరు రాజ్యగానికి redbook కు ముడి పెట్టి మాట్లాడుతూ న్నారు redbook only అధికారుల కోసం . ఎన్నడు jaragaantha వారు ఇష్టమొచ్చినట్లు ప్రవతించి ప్రతిపక్షాల ని నానా ఇబ్బందులు పెట్టినారు వారిని క్షమించి వది లేస్తే విర్రవీగిపోతారు వారిని వాద లొద్దు
Question okkati.. answer marokati.. 😂😂. Red book anni chepadam case yekuva unte nominated post istha annadam leader lakshnam kadhu dhini.. democracy lo definate ga kandinchali.
The total executive powers kept in hand of legislature constitutionally leaving executive/ president & Governor with out any powers anticipating that future leadership will be true followers of Mahatma or with selfish moto!? But it's against seperation of powers concept of democracy as per Montesquieu!? Hence absolut power lead to absolute corruption in UPA as well in YSRCP ruling!? Perfection is not of this world as said by General Goalie of France!? Needs a direct election for president, give CBI, ED, EC like control powers. Same police under direct elected governor!?
What ever this gentleman talking is ok in legal system. But the legal system is not useful at present political systems. And it's not possible to implement because of courts are not taking actions. The judges are also curpted, so who are in power their law is going on.
*అంధకారం నుంచి అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్* *ఆంద్రప్రదేశ్ అభివృద్ధికై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్డీయే ప్రభుత్వం* *రాజధానికి పదిహేను వేల కోట్లు కేటాయించటంపై కూటమి నేతల హర్షం* *మోదీ... నిర్మలా సీతారామన్ ...చంద్రబాబు... పవన్ కల్యాణ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం* ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని, ఎన్డీయే కూటమి నేతృత్వంలో అంధకారం నుంచి అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా దూసుకుపోతోందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. మంగళవారం కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై వరాల జల్లు కురిపించటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. .ఈ సందర్భంగా కూటమి నేతలు ప్రధాని మోదీ , నిర్మలా సీతారామన్ , చంద్రబాబు నాయుడు , పవన్ కల్యాణ్ ల చిత్రపటాలకు శ్రీనివాసరావుతోటలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అభివృద్ధికై కేంద్రప్రభుత్వం పదిహేను వేల కోట్లు కేటాయించడం ఎంతో ముదావహం అన్నారు. రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం నిర్మాణానికి సైతం పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి అయితే దక్షిణ భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణమ్మగా రాష్ట్రం వినూతికెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటితో పాటూ వెనుకబడిన జిల్లాల సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తామని అలాగే మౌలిక సదుపాయాల కల్పనకై మూలధన వ్యయం కోసం ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించటంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా కేసులు , జైళ్లు , బెయిలు గురించే చర్చించే వాడని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రతీక్షణం తపించే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు. బీజేపీ మహిళా నాయకురాలు శ్రావణ కుమారి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కూటమి నేతలు జూపూడి భవాని , పద్మ , సయ్యద్ షర్ఫుద్దీన్ , గడ్డం రోశయ్య , సయ్యద్ చాంద్ , కరీం , పూసల శ్రీను , కోలా మల్లి , ఫణి , ఇల్లా చిరంజీవి , రఫీ , బాలకృష్ణ , మాదాసు శేఖర్ , కుమారస్వామి , రామకృష్ణ , కోటి , గురు తదితరులు పాల్గొన్నారు.