లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజెన్స్ వారు ఉగాది వేడుకలలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన సంపూర్ణ శతావధానం లో అప్రస్తుత పృచ్చకులుగా ప్రముఖ రచయిత , ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, సుమధుర సాహితి భూషణ శ్రీ పొన్నూరి శ్రీనివాసులు గారు అడిగిన సరదా ప్రశ్నలకు, అవధానిని డా. బులుసు అపర్ణ గారు చెప్పిన సమాధానాలు సభికులను నవ్వించాయి . సంచాలకులు గా గురు సహస్రావధాని శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారు వ్యవహరించారు .
#avadhanam
#bulusuaparna
bulusu parana avadhnams
#satavadhanm
#sampurnasatavadhanm
#ponnurisrinivasulu
#rangabhumiprakasam
#ongolenews
#ongole
#lionsclubofongolecitizens
#nynalaramakrishnaongole
19 апр 2023