✊ జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. టెక్కలి నియోజకవర్గం. నందిగామ మండలం. కవిటి అగ్రహరం గ్రామం గురువారం జులై 11 న్యూస్ : -------
జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమము కవిటి అగ్రహారం గ్రామంలో స్థానిక జనసేన నాయకులు నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు. రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రపంచ రాజకీయ చరిత్రలోనే నీతి, నిజాయితీ, నిబద్దత కలిగిన ఏకైక నాయడు జనసేన పార్టీ అధినేత. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అని అన్నారు, అటువంటి మహానేతను కాపాడుకోవాసిన బాధ్యత మనందరిమీద ఉందని అన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులను గెలుచుకొన్న నాయకులు పవన్ కళ్యాణ్ అన్నారు,ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్, పలాస నియోజక వర్గ ఇన్చార్జి దుర్గారావు,జిల్లా కార్యదర్శి సలసాన షణ్ముఖరావు, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శిలు కోటేశ్వరరావు, చిట్టి భాస్కర్, దిలీప్ పానిగ్రహీ, నందిగాం మండల అధ్యక్షులు చిరంజీవి, ప్రోగ్రామ్ కమిటి సభ్యులు సోమేశ్ , టెక్కలి నియోజకవర్గ జనసైనికులTDP నాయకులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో కవిటి అగ్రహారం జనసైనికులు జయప్రద చేశారు,
27 авг 2024