సాక్షి రిపోర్టర్ ప్రశ్నకు మాడు పగిలే సమాధానం ఇచ్చిన చంద్రబాబు I Chandrababu Shocking Reply latest updates For Subscribe To Telugu Today - goo.gl/nsgGop #SakshiReporter #Chandrababu #TeluguToday
Correction ap kosam kadu , kamma kulaniki and tanaku tappa ayana peekindi em ledu , debate ku ready ah ? 14-19 madhyalo ayana chesina oka pani chepu chalu
@@ArunKumar-ml8bj రాజధాని లేని రాష్ట్రానికి 33వేల ఎకరాల భూమిని సేకరించి నిర్మాణం చేసింది ఎవరు,పోలవరం ప్రాజెక్టు 80 పూర్తి చేసింది ఎవరు, రాష్ట్రానికి కియా కార్ల కంపెనీ ఎవరి వల్ల వచ్చింది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే సాధ్యమయ్యయి.
@@NagaLakshmi-uz3jr ante miru intlo kurchoni untie miku nelaki 10k intiki pathakala rupamlo pampiste chalu aa tharuvatha current bills penchesi oka 1000 and cost of resources ni high chese 4 k and taxes of house and water 5 and medical bills 5k and okati gurthu pettuko ippudu arogya Sri kuda endhuku use lekunda aipoindhi endhuku ante dabbulu ichukune paristhilo mana rastram ledhu kabatti aina meelanti somari ppothulaki kurchoni thini comments cheyyadam thappa sampadhinchi intini posinche vadiki teliustundhi aa noppi
మీరు ఈ రాష్ట్ర ఆస్తి,దేవుడు ,మీరు ఈ రాష్ట్ర 5 కోట్ల ప్రజల ఆయుష్షు పోసుకొని చల్లగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మా కుటుంబం మొత్తం మనస్పూర్తిగా కోరుకుంటూ
ఈనాడు బయటపెట్టిన జగన్ గారి 43 వేల సీట్ చేయబడిన ఆస్తులన్నీ కూడా. సిబిఐ విచారణలో రుజువయింది. అప్పుడు ఫలితంగా మార్గదర్శిపై కేసులు పెట్టి ఎంత విధంగా వేధించి రామోజీరావు గారిని నష్టపరిచాలని ఆయన పరువు పోగొట్టాలని చేసిన రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం ఫెయిల్ అయింది. మరల జగన్ రెడ్డి కూడా అదేవిధంగా మార్గదర్శిపై కేసులు పెట్టి ఆయనతో ఆయనను ఆ ఆరోగ్యం బాగోలేనప్పుడు విచారణ జరిపి . దాన్ని దుష్ప్రచారం చేసిన కూడా ఆయన హుందాగా ఎదుర్కొన్నారు. కాకుంటే రామోజీరావు గారు అని ఒక జర్నలిస్ట్ మీడియా గనుక రాష్ట్రంలో లేకపోతే ? ముఖ్యంగా ఈ వైసీపీ దోపిడీ అనేది బయటికి వచ్చేది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా పాత లక్ష ఎకరాలు ఎస్సీ జెడ్ కింద తీసుకొని పారిశ్రామికవేత్తల ద్వారా లాభపడిన అంశాలు మాత్రమే కాకుండా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక సీజ్ చేయబడిన లేపాక్షి భూములను ఆ పారిశ్రామిక వేత్త శ్యాం ప్రసాద్ రెడ్డి చేత. ఐపీ పిటిషన్ వేయించి బ్యాంకులు చేత వేలం వేయించి 20 వేల కోట్ల విలువన్న. ఏపిఐసికి రైతులు ఇచ్చిన భూమిని అది సీజ్ చేయబడి ఉంటే దానిని ఐపిపిటిషన్ తో 500 కోట్లకు బ్యాంకు వేలం ద్వారా దక్కించుకోవాలని చూస్తున్న జగన్ రెడ్డి మేనమామ కొడుకు యొక్క ఇంకొక అక్రమ భాగవతాన్ని బయటపెట్టారు. అంతకుముందు పిఎస్సీ చైర్మన్ కేశవ్ గారు కూడా కేంద్ర ఆర్థిక మంత్రికి బ్యాంకులకు కూడా ఉత్తరం రాశారు. అది ఈనాడులో కూడా వచ్చిన తర్వాత కేంద్ర పెద్దలు స్పందించాల్సి వచ్చింది . మరియు అది అక్కడ పారిశ్రామికవేత్త అభివృద్ధి చేయలేదు కాబట్టి అది ఏపీఐఐసీకే చెందుతుంది అని ప్రకటించాల్సి వచ్చింది. బ్యాంకు ఆ వేలం రద్దు చేయాల్సి వచ్చింది . ఆ విధంగా 20 వేల కోట్ల రాష్ట్ర ఆస్తిని 500 కోట్లకు అన్యాక్రాంత అవ్వకుండా కాపాడిన ఘనత రామోజీ రావు గారిది టిడిపి పార్టీది . అయినా ఎన్నో ఆర్థిక విధ్వంసాలు, కేసులు ఎదుర్కొని ప్రజల తరఫున నిలబడ్డారు. ఇప్పటికీ ప్రతిధ్వని లాంటి కార్యక్రమాలతో ఈటివి ఈటీవీ లైఫ్ లాంటి కార్యక్రమాలతో ఆయన ప్రజల్ని నైతికంగా మరియు విజ్ఞాన పరంగా ఆ విలువల తగ్గకుండా. తన మీడియా ద్వారా సేవ చేస్తున్నారు తన వంతుగా అని చెప్పొచ్చు
ఆదాయ వ్యయాలు కష్టపడి సంపాదించేవాడు బేరీజు వేసుకొని ఒక పథకం ప్రకారం అభివృద్ధికి ప్లాన్ వేస్తారు. ఈయన ఏమైనా కష్టపడి సంపాదించాడా డబ్బు విలువ తెలియడానికి. ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. బయట చూస్తూవుంటాము తండ్రి సంపాదించిన ఆస్తిని ఒక దుర్వ్యాసనపరుడు ఎలా జల్సాలకు పోయి పాపర్ అయ్యిపోయి చేతులు ఎత్తేసి ఐ. పీ లు పెట్టిసిన కేసులు ఎన్ని చూసి వుండరు.
Hindustan Shipyard లో 10000 మంది పనిచేసే వారు. ఇప్పుడు 1000 permanent ఉద్యోగులు ఉన్నట్టు అంచనా. vizag Steel Plant ఇలా అవ్వడానికి కారణం అన్ని పార్టీలు కారణం. Vizag metro, separate status, separate Railway Zone ఎవరూ పట్టించుకో లేదు.
Enti?Mari 1984 lo,steel factory ni evaru kapadaru?Mari 2001 lo evaru kapadaru? Volkswagen evaru thecharu...Lulu ekkada,hsbc ekkada,2001 lo start ayina hitec citi ekkada? polavaram ekkada.....janam kosam all chinche party ni gelavanivvaru ...meeru edagaru,verokarni edaganivvaru....metro rails vizag ki rendu vochai...DPR
@@sridwarakaRam Instead of concentrating on developing Visakhapatnam, the focus diverted to Amarati. Then రెండ కాళ్ళ పడవ. If political parties contrate on metro, special status, Vizag Railway Zone etc Visakhapatnam would have stood big city of Andhra Pradesh. Then no body will object development of Vijayawada, Ghuntur,, Anantha purram, kurnool etc
బుగన్న rajendra prasad, తలకై ఎక్కడ పెడతవ్. ఓ అసెంబ్లీ లో వగవ్ గా. 2 lakhs crores అప్పు అని. మీరు 10 lakh crores అప్పు చేశారు. ఎదో దర్మసత్రం నడిపినట్టు గవర్మెంట్ రన్ చేశారు. Shame on this government.
Clear verification Answers Given by the Legend CBN Gourava Maanavatha Mahaneeyudu leadership kaavaalani AP State lo Citizens vaallandaru athanne CM avadam Khaayam ani Desamulo unna prajalandariki theulsu Sir
నాయకుడు ఒక్కడే పరిపాలిచాలి ఆరోజు నాకు ఒక్కచాన్స్ ఇవ్వండి అన్నాడు కానీ తన చుట్టూ ఉండే దుష్ట శక్తులు కు ఛాన్స్ ఇచ్చాడు అతడు ఏమి మేలు చేసాడొ కూడా సొంతంగా చెప్పలేడు పేపర్ చూసి మాట్లాడతాడు అంటే అతను ప్రజలను పట్టించు కోలేదు ఇతనికి కావాల్సింది కక్షలు కార్పణ్యాలు. మేలుచేసే ఓటు అడగాలి మందు తేసేస్తా 20 మందికి పైగా ఎంపీలను ఇస్తే మేడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తా ఏవి అన్నీ ఆపద్దలే అడిగే ధైర్యం కావాలి ఒళ్ళంతా కేసులే అడిగితే లోపలికే కనీసం ఎంత మందు అమ్ముతున్నావో లెక్కలేమన్న్న ఉన్నాయా ప్రజల సొమ్ము తినేస్తున్నారు ఆరేట్లకు మందమ్మితే 8లక్షల కోట్లు అప్పు చేసి అన్నిటి మీద కరెంట్ ఆర్టీసీ ఉప్పు పప్పు సబ్బులు పెట్రోలు డీజిల్ ధరలను పెంచి అమాయక ప్రజలకు తైలాలు కుక్క్లకేసినట్లు బొరుగుల రూపంలో వేసి వేరుకొమ్మని చెప్పి ఫ్యాన్ గాలి వేసి ఆగాలిలో ప్రజలు వేరుకొంటుంటే పాపం వాళ్ళకు ఈన బ్యాక్క్ డోర్ దారిలోఏమి మోసుకు పోతున్నది కూడా తెలీదు ప్రజలను వంచన చేయడం మంచిద మీనాన్న పథకాల్లో పనికి ఆహార పథకం కరెక్టుగా జరిగిందా రైతులకు కూలీలు దొరికినార రైతాంగ వ్యవస్థ కూలి పోలేదా రైతులు ఏమైనారో తెలుసా ప్రజలకు మోసం చేస్తే ప్రకృతి బుద్ధిచెపుతుంది (శిక్షిస్తుంది) వైఎస్ఆర్ కూడా తప్పించుకోలేక పోయాడు ప్రకృతిలో పంచ భూతాలు కూడా ఉంటాయి అవిమ్మీకు ఎలా తెలుస్తాయి హైందవ ధర్మం లో ఉంటాయి కదా మీకు తెలీవులే వేల లక్షల సంవత్సరాల నుండి ఈ దేశంలో ధర్మాలు పాటిస్తున్నారు కావునే ఈదేశ ధర్మం ప్రపంచ దేశాల్లో గొప్పగా ఉన్నది ఇప్పుడిప్పుడే ఈలాంటి వాళ్ళు దేశంలో తయారైనారు ప్రజలను అయో మయంలో పడేస్తున్నారు అనుభవిస్తారు దేశంలో తిరుపతి కి భక్తులు రావాలంటే భయపడేలా చేశారు ఒక హోటల్ ఉండవు తీసేసారు భక్తుల స్వేచ్ఛను హరించారు భక్తుల వెంట చిన్న పిల్లలు వస్తాయి నైట్ పాలు కావాలంటే ఎలా షుగర్ పేషంట్స్ వస్తారు వారి ఫుడ్ ఎలా tpt దేవాలయం ప్రాసత్యాన్ని తగ్గిస్తున్నారు ఇదేనా పరిపాలన మీకేనా ఓటేయాలి మీకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ అన్యానికి సపోర్ట్ చేసినట్లే ధర్మ వ్యతిరేకమే దేవునిదృష్టిలో చెడ్డగా పడితే రావణుడు దుర్యోధనుడు ఎవ్వడు తప్పించు కోలేదు అయినా మీరు దేవుడికి భయపడరు కదా ఎందుకంటే ఎన్ని తప్పులు చేసినా మీకోసం యేసు రక్తంతో కడుగుతాడంటే మాత్రం భ్రమే ప్రజల్లో చైతన్యం పరిజ్ఞానం అవసరం