#agriculture#rctimes#agri#pappaya#cultivation#crop#farmer#rithu#income @ToneAgri@karshakaMithra@DiscoverAgriculture @Farming_Leader@ToneAgri@karshakaMithra@DiscoverAgriculture@Farming_Leader@ తెలుగు రైతుబడి @సుమన్ టివీ రైతు @hmtv Agri @raithu nestham @N5 Media @AgriTech Telugu @Natures Voice @ETV Annadata
Name:krishnayya
సెల్ నెంబర్..9441918829
బొప్పాయి సాగుతో సిరులు ఇంట
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ముచ్చురామి గ్రామానికి చెందిన చిన్నకారు రైతు క్రిష్ణయ్య బొప్పాయి సాగులో అధిక దిగుబడులు సాధించారు... మూడు ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి సాగు దిగుబడులు అంచనాలను మించి వచ్చాయి. మూడు ఎకరాల్లో బొప్పాయి సాగుకు మొక్కలు కొనుగోలు నుంచి దిగుబడి వచ్చే నాటికి మూడు లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టారు...దిగుబడి 150 టన్నుల వరకు రావడంతో 15 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది... ప్రతి మొక్కకు 50 కేజీలకు పైగా దిగుబడి రావడం సేంద్రీయ ఎరువులు వాడటం.. తెగుళ్లు కూడా ఆశించలేదన్నారు రైతు క్రిష్ణయ్య...గత పదేళ్ళుగా బొప్పాయి పంట సాగు చేస్తున్నా ఈ స్థాయిలో దిగుబడులు అందలేదన్నారు..ప్రస్తుతం కేజీ బొప్పాయి ధర కిలో 16 రూపాయలు పలుకుతోందన్నారు..మొదట కోత 16 టన్నులు చేశామని మరో 16 టన్నులు కోతకు సిద్ధంగా ఉందన్నారు...మూడు ఎకరాల్లో చెట్టు మీద ఉన్న దిగుబడి 150 టన్నులకు మించి వస్తుందన్నారు...మొక్కలు నాటినప్పటి నుండి వేప, ఆముదం చెక్క, సేంద్రీయ ఎరువులు వాడకం... ద్రవ రూపంలో జీవామృతం వదలడం వల్ల బొప్పాయి మొక్కలు ఎదుగుదల, కాయల నాణ్యత, బరువు పెరిగిందన్నారు..నాణ్యమైన మొక్కలు ఎంపిక చేసుకొని వైరస్ బారిన పడకుండా సాగు యాజమాన్యం పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునన్నారు రైతు క్రిష్ణయ్య...
3 июл 2021