#Rythunestham #NaturalFarming #OrganicFarming
ఉన్నత చదువు, సామాజిక సేవ చేయాలన్న తపన ఆయన్ను బాలవికాస్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని చేసింది. పలు గ్రామాలు, విద్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం విశేష కృషి చేసిన ఆయన వ్యవసాయంలో ఆధునిక పంటలు పండిస్తేనే రైతు వృద్ధిలోకి వస్తాడని గుర్తించి సేంద్రియ పద్ధతిలో వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే తనకున్న ఐదున్నర ఎకరాల భూమిలో 100 రకాల పండ్ల చెట్లను పెంచుతున్నారు. దేశవిదేశాల్లో పండే ఆయా పండ్లు మన నేలలోనూ పండితే రైతులకు లాభసాటి మార్గాన్ని చూపవచ్చనే ఆశయంతో ముందుకు సాగుతున్నారు ఖాజీపేటకు చెందిన సింగారెడ్డి శౌరిరెడ్డి.
Telangana Natural Farmer
Natural Farmers in Telangana
Organic Farmers in Telangana
Telangana Organic Farmers
SingaReddy Shoury Reddy
100 Fruit Crops
29 мар 2019