ఏడుపు ఎదవలు అందరు అమరావతి రియల్ ఎస్టేట్ అని ఇంకొకటి అని ఎదో వాగుతున్నారు... ఇంత కంటే ఎక్కువుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెళ్తుంది... ఒక అప్పుడు వైజాగ్ లో కేవలం డబ్బులు పంచడానికి మాత్రమే గవర్నమెంట్ భూములు అమ్మేసి రియల్ ఎస్టేట్ చేసారు అప్పుడు అవి కనిపించని ఏడవలకి ఎప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ అని వాగుతున్నారు... మరి అలాగా వేల్యూ క్రియేట్ చేస్తే నే కదా పడి మంది ఇన్వెస్ట్ చేస్తారు మార్కెట్ లో డబ్బులు రొటేట్ అవుతాయి
జైశ్రీరామ్ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కు ఉంది. భూమి రేట్లు పెంచి ఎదుటివారికి నీడ తిండి లేకుండా చేయడం మహా పాపం, ఆ పాపం చుట్టుకున్న వాళ్లకి తర్వాత జన్మలో చెట్లను వేలాడే జీవులుగా జన్మిస్తారు. వివిధ అంశాల్లో భారత్ ప్రపంచంలో చాలా గొప్పగా ఉండాలంటే మనుషుల్లో ఆధ్యాత్మికం మానవత్వం నిరుద్యోగం లేని యువత, యువతను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వృత్తిలో ఉండేలాగా ప్రభుత్వం ప్రోత్సహించాలి, భూమి వ్యాపారం మొత్తం రద్దు చేయాలి. భూమి వ్యాపారం చేసిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.భూమి అనేది దానం రూపంలో కానీ అతి చిన్న మొత్తంలో గాని తీసుకునేలా అందుబాటులో ఉండాలి. దీని వలన వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది మన దేశానికి అదే అభివృద్ధి,. గో మాంసం సంబంధించి అన్ని వ్యాపారాలు మన దేశం నుండి నిలిపివేయాలి. భూమి వ్యాపారం రద్దు చేయడం వలన 50% కష్టాలు తగ్గి ప్రజలకి ఎన్నో రకాలుగా శుభం కలుగుతుంది. భూమి వ్యాపారం చేసిన వారు, దానికి సహకరించిన వారు, భూమి వ్యాపారం చేసే వారితో ఏటువంటి సంబంధం ఉన్న, స్నేహితుల కావచ్చు, చుట్టాలు కావచ్చు, నాయకులు కావచ్చు ఇలా ఎవరితో సంబంధం ఉన్న వాళ్ల పాపాలకి సగం పైగా బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తుంది. భూమి వ్యాపారం అనే ఆలోచన భూమి వ్యాపారం కోసం మాట్లాడటం భూమికి సంబంధించి భూమికి హాని చేసే ఏ విషయమైనా మహా పాపమే భూమి తల్లితో సమానం. తల్లి కంటే అనంతమైనది జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
భూమి వ్యాపారము టీడీపీ వచ్చిన తరువాత మొదలైంద . 10 సంవత్సరాలు సర్వము కోల్పోయి దిక్కులేక జీవనము సాగించలేక ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కొలుకుంటుంటే భూమి వ్యాపారము అంటారా ?. హైదరాబాద్లో 100 కి.మీ దూరం లోకుడా Rs.1,00,000 గజము అమ్ముతున్నారు అమరావతి కోర్ రాజధాని లో రూ.50,000 గజము అమ్మితే ఆది భూ వ్యాపారమావిగ్నాథతో ఆలోచించండి మిత్రులారా ?
Are you trying to reward people who don’t work hard and who are lazy.In my view because this attitude we were ruled for centuries by foreigners. Nature selects only fittest to survive.
శోభన్ బాబు గారు సిద్ధాంతాన్ని అనుసరించి మురళీమోహన్ గారు ఎప్పటి నుండో భూమి మీద పెట్టుబడి పెడుతూనే ఉన్నాడు రాజు లాభము అనుభవిస్తూనే ఉన్నాడు ఇది భూమి వివిధ పుట్టిన ప్రతి ఒక్కడు సిటీలో ఉన్న ప్రతి ఒక్కడు చేసే పని కులాలతో సంబంధం ఏం ఉంది ఏడ్చేవాడు తోక లేగ లేనోడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు ఎస్ ఎస్.
Meeru cheppina 3 company la vallu Raajdhani lo Seedcapital amaravati lo vallu konaledu, Vijayawada, Madras Highway lo Tadepalii villege ki right side, leftside konnaru.
Temple amaravathi to sattenappalli madya resonable ga unnai e madya real estate vallu tirugurunnaru ..takkyva lo vastunnai ani....rajadhani ki daggara ani
Amma thalli already undaru penchesaru Samanyudu kone parishithi ledu Konni samajijka vargalu baga penchsearu Real estate untha mafia chethiloki vellindi
Naki potaru it’s all realestate buy and sell ante emi undadu ! Constructive progress peddaga undadu future lo! We should not compare Hyd , Blore and Chennai growth to amaravathi .
If you want to buy flat in hyderabad have to pay minimum 1cr, in Amaravathi with the same amount you will get 500square yards open plot after this if you wait five years imagine which property value will increase.
Vizag capital ani CBN eh announce chestaru chudandi.. CBN announcement will be as follows - Jagan ruling lo Amaravathi padayipoyindi , epudu malli amaravathi kattali antey double amount kavali, AP people safe ga undi ,AP people medha burden avakudadhu ani memu EGO ki pokunda , Vizag ayina amaravathi ayina both are in AP ..maku prajala sreyasey kavali kabatti..already Vizagedha Jagan invest chesina amount waste avakudadhu..malli amaravathi la ma ego valla Vizag padaipokudadhu ani memu kuda Vizag eh capital ga chestunamu.. Before that they have to sell their lands in amaravathi ani chustunaru, because many CBN party people bought lands in amaravathi..so they will sell to normal people then they will shift capital to Vizag..this for sure, wait and see
IT IS HYPE. DON'T GET EXCITED OR DOOMED BY REAL ESTATE AGENTS/COMPANIES. IT TOOK 30 YEARS FOR HYDERABAD TO REACH HERE.IF A COMPANY HAS TO ESTABLISH THEY WILL LOOK AT AVAILABILITY OF TALENT, AIRPORT, INFRASTRUCTURE. ALL THESE WILL TAKE ATLEAST TWO DECADES..SO BE CAUTIOUS
జగన్ వూరికే చెప్పలేదు. అమరావతి లో కమ్మ వాళ్ళు అందరూ lands కారు చౌకగా కొన్నారు. ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని. కావాలంటే మురళి మోహన్ గారు ఎప్పుడు కొన్నారు. అక్కడే ఎందుకు కొన్నారు. అనేది ఎంక్వైరీ చేయండి. అమరావతి అనేది ఒక విలేజ్. అక్కడే ఎందుకు కొన్నారు.
జగన్ గాడు సిఎం గా ఉన్నపుడు అంట్లు తోమాడ. పట్టు కొని వుండాలి గా. నీలాంటి వాళ్ళు చాలు ఆంధ్ర నాశనం కి. ఇసుక, మద్యం అమ్మకాలు డబ్బులు దొబ్బిన జగన్ గాడిని అడుగు.
35000 ఎకరాలు .రైతులు బకరాలు hydra-bad లో హైటెక్ సిటి ప్రాంతాల్లో ఈ చంద్రబాబులు చేసినపని అభివ్రుద్దికాదు .భూములదందా ..ఇది వినడానికి చిత్రంగాఉన్నా దాని విధానము చిత్రంగా ఉంటుంది .పిచ్చోల్లు కొందరు చంద్రాలు hyd ని అభివ్రుద్దు చేసాడని బాకాలూదుతరు