గోదావరి వరద తాకిడితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. కాళేశ్వరం దిగువన తెలంగాణలోని అనేక మండలాలు ఇంకా వరద ముంపులో కనిపిస్తున్నాయి. భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆరు జిల్లాల్లోని వందల గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాలతో పాటు గోదావరి లంక గ్రామాలు, కోనసీమ ప్రజలు భయాందోళనతో గడుపుతున్నారు.
#Godavari #Floods #godavarifloods #Bhadrachalam
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
14 июл 2022