ఒక సాదాసీదా రైతు సాగునీటి కోసం అలుపెరగని పోరాటం చేశాడు. గుజరాత్ డాంగ్ జిల్లాకు చెందిన గంగాభాయ్ ఐదేళ్ల పాటు ఐదు బావులు తవ్వాడు. అందరూ పిచ్చివాడని అంటున్నా.. పగలు విశ్రాంతి తీసుకుంటూ రాత్రంతా బావి తవ్వుతూ.. ఐదో బావిలో నీళ్లు చూసేవరకూ వెనకడుగు వేయలేదు. ఇది గంగాభాయ్ కథ.
#GangaBhai #Gujarat #GujaratManjhi
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
12 июл 2022