మా నాన్న గారు 3 years back చనిపోయారు.మా నాన్నగారు పేరున ఉన్న భూమిని మా అత్తగారు మరికొంత మంది కలిసి మాకు తెలియకుండా వేరొకరికి అమ్మివేశారు. ఇప్పుడు ఆ భూమి documents మా దగ్గరే ఉన్నాయి. కానీ మా అత్తగారు వారికి సహకరిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి.
అన్ని సివిల్ వివాదాలు కోర్టు ద్వారా శాంతియుతంగా ఓపికగా పరిష్కరించుకోండి. మీకు అన్యాయం జరిగితే case వేయండి, 50 యేళ్లు wait చేయండి, ఈ లోగా మీరు పోతారనుకుంటే, మీ కొడుకు, వాడి తరంలో కూడా పరిష్కారం కాకపోతే మనవడి టైం లో అయినా పరిష్కారం కావచ్చు. కావాలంటే మీరు అమావాస్య అర్థరాత్రి మర్రిచెట్టు పై నుండి చూడండి. అప్పటికి మీరు చచ్చి దయ్యం అయి ఉంటారు కదా
సాంబశివరావు గారు. తప్పులు యం ఆర్వొ ఆఫీసులో జరిగితే కోర్టు కు వెల్లడమేమిటి. ఇవి తెలిసే దొంగ ముఖాలు వేశారు వేస్తున్నారు. భూదేవి అంటే అమ్మ. మనది మనం దైవంగా భావించాలి కాని మనది కాని సొమ్ము పై చెడు కన్ను వేయ కూడదు. మన అమ్మ మనకు అన్నం పెడుతుంది. పరాయి వాడికి బిడ్డ అనుకోకుండా కదా. కాక పోతె దయా దాక్షిణ్యములకు బిక్రి వేస్తుంది. ఏ కోవకు చెందిన నీచులో భూములపై కన్నేస్తారు. భూముల పరిష్కారం కావాలంటే రికార్డ్ చూడాలి వెంటనే సర్వేచేస్తే పరిష్కారము అవుతుంది. మోకాకు అని పట్టాదారు నికి భూమిలో అడుపెట్టితే వాడి నాశన కాలం రావాలి. కోర్టులు వద్దు కేసులు వద్దు.ఎన్నో ఏండ్లు కష్టపడి భూములు చేస్తే తిని ఆరగించి విసర్జించిన పియ్యి తిన్న పందుల వలె మంది కష్టార్జితాన్ని ఎలా ముట్టు కుంటారు. సరే భూమి ఎవరికి పట్టా కాలేదు కాబట్టి చేసుకోవడం లో తప్పు లేదు మంది భూములపై ఎలా దౌర్జన్యం చేస్తారు.
జైశ్రీరామ్ గౌరవనీయులైన అడ్వకేట్ గారికి నమస్కారములు సార్ గత ఎనిమిది సంవత్సరాలుగా పోడు భూమి చేసుకుంటున్నాము అందులో నిమ్మ చెట్లు బోర్లు కూడా ఉంది దయచేసి ఈ భూమికి పత్రాలు పొందే దానికి ఏం చేయాలని తెలియజేస్తారని ఆశిస్తున్నాను జైహింద్ జై భారత్
AD సర్వేయర్ ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్న కూడా సర్వే చేస్తాలేడు. మా స్థలంలోకి పక్కన వాళ్ళు జరిగారు ఇందుకోసం సర్వే చెయ్యమని అప్లికేషన్ పెట్టుకున్నా సర్వే చేస్తలేరు ఎమ్ కేస్ పెడితే సర్వే చేస్తారు సార్..
నమస్కారం సార్.. మా తాతయ్యకు నలుగురు కుమారులు, వారిలో మా నాన్న ఒకరు. వీరందరికీ 20 ఏళ్ల కిందట మా తాత దాదాపు సమానంగా భూమి పట్టా చేయించారు. ప్రస్తుతం మా నానమ్మ, తాతయ్య చనిపోయారు. మా నాన్న భూమి ఉన్న ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఉంటాడు. మా నాన్న సోదరులు మా నాన్నకు వచ్చిన వాటా లోని భూమిని సాగు చేయడానికి& ఇల్లు కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మా వాటా దీనిలో ఇల్లు కట్టడం గాని సాగు చేయొద్దని చెప్పాము. కానీ వినకుండా దౌర్జన్యంగా ఇల్లు కట్టడానికి మరియు సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా నాన్న వాటాలో వారికి వాటా ఉంటుందా?ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటారు.
మీ నాన్న గారు పేరు మీద పట్ట ఉంది documents.. inka endhuku... Complaint file chey... Ledha అమ్ముకొంది vere dhagara konnadi better... వాళ్ళు కూ ఏమి ఆక్కు ఉండదు
ఎవ్వరూ ఏమీ చేయలేరు కబ్జాదారులు పొలిటికల్ background కావచ్చు లేక రౌడీలు కావచ్చు. కేవలము సివిల్ కోర్టు ద్వారా అనుమతులు మన పక్షానికి వస్తేనే మనము ముందుకు వెళ్లగలము. ఇకపై ఆపైవాడి అనుగ్రహము వుండాలి.
భూమి తగాదాలను తీర్చడం పోలీసులు చేయవలసిన పని కాదా? అది అధికార దుర్వినియోగమా? ప్రభుత్వ భూమి ఆక్రమణలనైనా అడ్డుకోవచ్చు కానీ, ఆక్రమించిన తర్వాత ఆక్రమణదారులకు కూడా అండగా ఉండాలా?
గౌరవనీయులైన లాయరు గారికి నమస్కారము. పట్టా భూములు, ఆర్వొ ఆర్ పట్టా, రిజిస్ట్రేషన్ అయి పట్టా కెక్కిన భూములు. ప్రభుత్వ రుసుము కట్టి పట్టాకెక్కించుకున్న 1958 నుండి స్వంతంగా చేసుకున్న భూములు.రికార్డ్ లో మార్పు లేని భూమి. ప్రభుత్వ విధానాలలో ఉన్న లొసుగులు ఆసరా చేసుకొని మా నౌకరు ద్వారా 2005లో పెట్టిన నౌకరు ద్వారా పిట్టల మధు అనే నవ తెలంగాణా విలేకరి బ్యాంకు లోన్ తీసుకొనడం 2005 నుండి మొదలు పెట్టాడు. అంతకు ముందు స్వంతంగా చేసారు కాబట్టి రికార్డు లో మార్పు లేదు. కొన్ని సర్వే నెంబర్లు నౌకరు పేరు పై, కొన్ని తన పేరు పై కొంత భార్య పేరు పై కొంత తెలిసిన వారి నోరు మూయడానికి పహనీలు మార్పు చేయిమచాడు విలేకరి భూమి దగ్గరికి ఎప్పుడు రాలేదు.కాని లైన్లు తీసుకున్నాడు. 2012 లో నౌకరు చనిపోగానే మొత్తం తన రేకు పై మార్పిమచాడు. అప్పుడు భూమి తెలియదు.కాని 2013 నుండి భూములు బాగు చేసుకుంటూ వారసత్వ వాటాలను ధరఖాస్తు చేస్తే మేం చేసుకుంటున్న భూములకు దొంగ పాస్బుక్లు తీసాడు లోన్లకు కోసం అని తెలిసింది. 2017 యంఆర్వొ శ్రీనివాస్ గారు విలేకరి తప్పును సాక్షిగా, మరియు గ్రామ సర్పంచ్ మరియు వీరి తరఫున ఇద్దరిని సాక్షిగా మరియు మా నౌకరు భార్య కోడలు సాక్షిగా మా కు వారసత్వ పట్టాలకు ఎక్కించారు. తర్వాత కెసిఆర్ భూ ప్రక్షాళన రావడం మల్లీ కుక్క తోక వంకర అన్నట్లు విఆర్వొ లతో తప్పుడు పేర్లు వ్రాయించడం చేసాడు. మల్లీ ధరణి లో ఎక్కించే టప్పుడు. అవగాహన లేని విఆర్వో లను బదిలీ చేయించి టెంపరరీ కంప్యూటర్ ఆపరేట్లతో తన పేర్లు మా పని వాల్ల పేర్లు ఇంకా బీనామీలుగా మార్చిన పేర్లు ధరణిలో ఎంటర్ చేయించాడు. తప్పులన్నీ ఒక చోట జరిగితే కోర్టుకు ఎందుకెల్లాలి. ధౌర్జన్యంగా దున్నితే ఆక్రమణ ఎలా అవుతుంది.అప్పడిదప్పుడే భూములు సర్వే చేయించి రికార్డ్ చూసి పాస్బుక్లు పహనీలు చూస్తే తెలిసి పోతుంది. విలేకరి రూపంలో ఎంత పాపత్ముడంటే 2005 నుండి మార్చిన పహనీలు మేం. సం.రాలు మార్చి పహనీలు చూస్తుంటే రైటింగ్ మారి, దిద్ది నట్లు చక్కగా తెలుస్తున్నాయి. దీనిద్వారా భూ దస్త్రాలకు రక్షణ లేదని తెలుస్తుంది. ఒక చోట పహనీలో పట్టాదారు 5-00 భూమిని 5-00 స్వంతం అని అందులోనే 2-00 వేరే పేరు రాయించాడు. అంటే 5-00 భూమి 7 అయింది. ఇక ధరణి లో ఆ అయిదు ఎకరాలు పట్టాదారు నోట్లో మట్టి కొట్టి బీనామీలుగా పేరు పై ధరణి లో ఎక్కించాడు. ఇంకో సర్వే నంబరు లో మా నౌకరు వీడే రాయించిండు మా కాడిని భూమి లేదు అని తూయించుకున్న భూమి . పిట్టల మదు తనపేరు తీయించుకొని. ధరణిలో మల్లీ మా నౌకరు భార్య పేరు పని రాయించాడు. పట్టాదారు పేరు మార్చి మా వారసత్వం భూములకు కొనుగోలు అని రాయించాడు.వారసత్వ పట్టా వచ్చిన భూమిని ప్రక్క రైతుతో దున్నిస్తున్నాడు. ఇది నేరం క్రింద వస్తుంది ఆక్రమణ కిందికి రాదు. స్వంతంగా చేసుకున్న భూములు వీడు దౌర్జన్యము చేస్తూ సర్వే రానీయకుండా వాల్లతో కలిసి కాలయాపన చేస్తే భూమి వాడిది అవుతుందా. తాగించి భయపెట్టితే ఏండ్ల కొద్ది కష్టపడి చేసుకున్న భూమి దొంగలకు అప్ప చెప్పాలా. కలెక్టరు గారు వినాలి కదా చూడాలి కదా.
Legal technicalities are plenty. The advocates need to study the entire case, get all the information available from the client. Advise to get whatever certified copies that are helpful. There should not be any deficiency of service from advocates.
మా తాత గారి ద్వారా 1966 లో పరికతుల ద్వారా గ్రామ కంఠం భూమి మాకు సంక్ర మించిన భూమి అప్పటి నుండి మా అధీనం లో ఉంది దానిని మా నాన్నగారు 2010 లో నాకు దాన registration చేశారు. 2018 లో చనిపోయిన తర్వాత 2023 లో ఆక్రమణ చేసి ST కి సంబంధిన వారు నిర్మాణాలు చేయడానికి ప్రయ్నిస్తున్నారు. అధికారులు పట్టించకోవడం లేదు. దీనిని ఎలా ఎదుర్కోవాలి.
మా ఊరిలో 25 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఉంది దాదాపు వంద వంద సంవత్సరాలు పైగా సాగు చేసుకుంటున్నాము 40కిపైగా రైతులు ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మూడు ఎకరాలు ప్రజా ప్రయోజనాలకు తీసుకుంటున్నారు మిగతా వారికి అందరికీ సర్ది ఇస్తానన్నారు రైతులకు ఇష్టం లేదు అందరికీ 20 సెంట్లు 30 సెంట్లు అట్లా ఉన్నాయి కొందరు ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు మరికొందరు పేద రైతులు ఉన్నారు కొందరికి భూమే లేకుండా పోతుంది అటువంటప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఉన్నారు పేద రైతుల కోసం సలహా ఇవ్వండి సార్ 🙏❤
Sir Maa inti stalam veray varu kabjja chasi illu kattu konnaru vari daggaraa link doucments amee leyvu nenu naa link doucments tho patu vari link doucments koda prasent chasinanu kinda two courts lo vari key judgment anukulam gaa vachinadee two courts lo lawyer okkarey courts lo civil cases lo link doucments avedence parisilimchatam ledu present SA 541/2012 ap high court lo undi
🙏 made Ayyagaru bhumi, kabja chesaru, criminal case, prajavani court lo vesanu. Ma sagu bhumulu. Gata govt ala mosam chesaru.memu police family kabatti, maku police vari side help jarugutundi. Anni ready ga unnayandi. Date istamannaru.CBI daryaptu ayinadi. Prajavani court lo vesamayyagatu.antha okay Ayyagaru.thank you very much Andi.
In most of the civil maters the police will intervene for the political or influenced other wise they simply says that it is a civil matter and and better to go to the civil courts. In general For influenced and political leaders civil complaint automatically becomes CRIMINAL CASES if the common men complaint in criminal cases automatically becomes CIVIL CASES. In most of the police stations HAPPENS like this. If the common men approach the higher officials in MOST of the cases they support their department only. IT IS VERY UNFORTUNATE AND SHAMEFUL THAT LAW IS DIFFERENT FOR RICH AND POOR THOUGH IT IS EQUAL TO ALL BUT IN PRACTICE BUT NOT POSSIBLE AND IT IS CRYSTAL CLEAR THAT IF WE JUST OBSERVE THE SERIOUS CRIMINAL CASES AGAINST THE POLITICAL LEADERS IN OUR COUNTRY as per the public opinion.
గవర్నమెంట్ భూమి ఇతరుల కబ్జా లో..110.వంద సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ దస్తావేజులు. ఉండి.ఐదు&ఆరు తరాలుగా భూమి.&సైటు..ఉంటే. తాహశీల్దారు.ఎమి చేయాలి.. సివిల్ కోర్టు కు.ఎవ్వరిమీద కోర్టు కు వెళ్ళాలీ....ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టవచ్చా....గవర్నమెంట్ మెంట్ భూమి కాదు.. ప్రవేటు యజమాని పట్టాభూమి...అదీ..పట్టాభూమి అయినా క్లైయిం చేయకుండా ఉంటె గవర్నమెంట్ వశం అవుతుంది... యజమాని వారసుడు. క్లైయిం చేస్తే పీల్డ్అజమాయిషీ పంచనామా చేసి. భూమి హక్కు రికార్డులు మార్పు చేయాలి... ఇది చట్టం... అమలు...కానీ. రెవెన్యూ అధికారులు..MLA.MP.గారికి భయపడి ఊడిగం చేసి ప్రజల మీద అక్రమ కేసులు పెడుతున్నారు.. ఇది కరెక్ట్ కాదు...
Private person land nu Endowment department varu kabja cesi Lease Ku ivvadam yantavaraku correct alage Endowment department varu. Temple pera registration ayina bhoomini. Private person s register lu cesukunnaru a land Loki velladam ledu yanduku good suggestion ivvandi judgement copy link ivvvandi
Sir...miru ichina nr ki call cheste they demanded money phone call ithe 2500 anta meetho direct ga approach avvali ante 3500 anta..consultancy fee adigaru..we didn't have money sir...
Due to corrupted officers common people get lot of struggle , at the end they lose their cases, life. Nayaniki kallulevu , panikimalina chetta rajakiyalu mariyu avinithi tho naligina paper court ki vastundi daniki istri chesi court mossagallanu kapaduthiondi
Sir 🙏, Sir madhi Visakhapatnam. sir ma thathagariki 7 acrs polam undhi ma Nannagaru valla Nannagaru ki, ma thathagariki ma Nannagaru and ma athayya Santhanam. Ma Athayya ki marriage appudu Katnam ichi polam Vata panchesaru. Aithe ma Nannagaru job paramga transfer unnappudu ma ghathagari dhaggara thellakagitham midha 2000 ki polam thakattu pettinattuga santhakam pettinchi ma polam swadhinam cheisukunnaru.ipoudu vallu ma polam sagu chesukuntunnaru Ma thathagaru, ma nannagaru ippudu leru. Polam documents ma dhaggara ledhu mari polam midha hakku ela sadhinchikovalo cheppandi sir, Nannagaru ma thathagaru ki okka abbai. nenu ma Nannagaru ki okka santhaname, ma Amma garu ma nannagariki menarikam. Ippudu ma ammagaru nenu kodaluni nuvvu nanamaralivi hakku untundhi ani antunnaru mari em cheyali theliyadamledhu
Same miater సేమ్ కధ ఇంటి స్దలం అయితే గ్రామకంఠం లో ఉన్నస్దలం మరియు ఒక25సం" జీవనం ఉన్నారు .కానీ ఇప్పుడు అందులో ఊరిలో ఒకరు కబ్జా చేయటానికి ్తున్నారు.ఏమి చేయాలి వీడియో పెట్టండి
సీలింగ్ పట్టా భూమిని ఎవరైతే ఆర్డర్ కాఫీ ఓనర్ రక్షిత కౌలుదారు సర్టిఫికెట్ ఉంది ఆ పేర ఉన్న ముసలి తో సంతకం పెట్టుకుని సీలింగ్ ల్యాండ్ ఇది చెందుతుందా లేదా కుటుంబ సభ్యులకు తెలియకుండా దొంగచాటున చేయించుకున్నారు . దీని గురించి వివరించండి