Yadi ya Maina boo samasyalu hundred rozula lo parishkaran Chali channel whariki Mario advocate gori ki na dhanyvad Aalu god bless you hundred rojulu Varkala samasyalu terali Jai Telangana
Sir నమస్కారం మా నాన్న గారికి రెండు సర్వే నెంబర్ ఉనాయి కని మా పెద్ద నాన్న కొడుకు లు రోడ్డు దగ్గర ఉన్నారు . మా నాన్నకి లోపల ఈచరు . మేం కూడా రోడ్డు దగ్గరికి రావాలి అంటే మే ఏం చేయాలి sir plz help
సార్ నేను చాలా పెడవడిని .నాకు 6 గుంటలు భూమి ఒకరి దగ్గర నుండి కొనుగోలు చేసిన అది నపెరున ధరణి లో ఉన్నది . మరియు భూమి సెద్యము చేసుకుంటున్నాను . మా గ్రామం లో ఉన్న కొంతమంది నాయకులు నపైన దౌర్జ్యనం చేస్తున్నారు . సార్ నాకు సలహాలు ఇవండీ సార్
Inclined injunction order grant chesinru first appeal in high Court division bench for specific performance suit out of five acres one acre Inclined injunction order granted ilaanti orders kuda vuntaaya
Sada by nama dhvara. Nana. 92 lo 2 ac konugoluchesaru m r o garu vasthavam gamaninchi. Part b lo uncharu position lo maymay saguchesthunam karant transparmar mudda. Pettukunnam. A vidhamga passbook pondhalo cheyppandi. Sair . Please
Sir nakoka doubt tirustara Madi Kadapa dist lo chinna village, konni years Back ma nanaku konta land undedi, a land urilo unde vere ayana konta Mandi sc valla name meda registar ceyinchi Dani nundi vachi government amouñt motham tinestunadu. Ma land maku ela tisukovacho ceptara plz
మేము ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ చేయమని కేసు యిచ్చి 5సంవత్సరాలఅవుతుంది, నిజంగా అంత టైమ్ పడు తుందా? ఈ లాయర్లు ఏమి చేస్తు 10:40 10:40 10:40 10:40 10:40 10:40
Sir maymu land purchase chaysamu 30 years ayyindi register cheyyalaydu. Eppudu old owner money aduguthunnadu. Property tax water tax maa payrlo vundhi.eppudu register cheyyalaydu.yelaga
హాయ్ సర్ మా తాత గారికి 1981 లో అప్ప్పటి గోవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లావుని పట్టా భూమి ఒక్క ఎకరం భూమి ఇచ్చింది. మా తాత ఆ భూమి ని సాగు చేసేవారు తరవాత మా తాత గారు కలం చేసారు మేము ఆ భూమి పట్టా బుక్ గురుంచి మర్చిపోయాం కానీ ఆ భూమిని మా నాన్న గారు సాగు చేసేవారు ఆ భూమి పట్టా బుక్ గాని, పాస్ బుక్ నెంబర్ గాని లేవు మరి ఇప్పుడు ఏమిచేయాలో మాకు అర్ధం కావడం లేదు సర్. ఆ భూమిని మన్నగారి పేరు మీద మార్చని అడిగితే లావుని పట్టా భూములు ఆలా మార్చరాదు అంటున్నారు ఎప్పుడు ఏమిచేయాలి సర్ చెప్పండి సర్ pls
మాది నగర్కర్నుల్ జిల్లా sir మేము ఉంటున్న ఇంటి స్థలం ముంగిట ( పట్ట స్థలం ) కొంచం పరంపోగు స్థలం ఉంది sir ఆ స్థలం లో మేము 17 సంవత్సరాలుగా ఉంటున్నాము , ఈప్పుడు వేరే వారు ఆ పరంపొగు స్థలం లాక్కోవాలని చూస్తున్నారు , మేము ఆ పారంపోగు స్తలని కాపాడుకోవడానికి మార్గం చెప్పండి sir , ( మేము పరంపోగులో 17 సంత్సరకాలంగా నివశిస్తున్నాం, ) దయచేసి మాకు మార్గం చెప్పండి sir
Phonenuber leparu fees cattandi idi caadu samigicam matladam vinadam ivvi ok money lende nyam leedu enduku kontanna help samaanya pepuls idi maaabhimatam
Sir do not proceeding process file case aganest who involved injection order as much as injections my arm palm elbow order injection order and entere my primces walls doors floor not even minumum privecy placing goods things injection order getting my black making by finance hold wearing signaturing chairing injection orders do not know process dragg them fine prestage out harm full act agabest me have 47 or 49 have right being safe other harm less but injection order entered my walls doors floor placing goods things searching things how to process proceeding drag them
సార్ లాయరు గారు. వాడు దొంగ అన్నట్టే కదా. భూమి వాడిది కాకున్నా వాడు భూమి లోకి రాకూడదు. పైగా లోపభూయిష్టమైన రాజ్యాంగ విధానాల లొసుగులను అర్ధం చేసుకొని, సర్వే నంబర్లు ఆధారంగా ఆయా భూముల పై దొంగ పహనీలు స్రుటించి బ్యాంక్ రుణాలు పొందడం ఎంత హేయం. 30,40 ఏండ్లు స్వంతంతంగా చేసుకుని పనివారికి పెట్టుకుంటే వాడి ద్వారా సర్వే నెంబర్లు గ్రహించాడు. లోల్తుసుక మన న్నాడు. నవ తెలంగాణా విలేకరిగా ములుగు జిల్లాలో ములుగు మండలం జాకారం గ్రామంలో పిట్టల మదు అనే వ్వక్తి. వయస్సు 45 నుండి 50 మద్యలో వుంటది. విషతుల్యం ఏమంటే మా నౌకరు ద్వారా అబ్దుల్ అజీజ్ వారి భార్య, కొడుకు పేరు పై ఉన్న భూముల పై పేర్లు మార్చాడు, బై నంబర్లు వేయించాడు. అబ్దుల్ అజీజ్ గాని కుటుంబ సభ్యులు కాని భూములు అమ్మ లేదు.స్వంతంగా చూసుకుంటుంన్నాం. తన పేరు భార్య పేరు పహనీల్లో వ్రాయించాడు. మా నౌకరు పేరు, చుట్టు ప్రక్కల వారు అభ్యంతరము చెప్ప కుండా కొందరి పేర్లను వ్రాయించి అప్పులు ఇప్పించాడు. సమయానికి రికవరీ చేయమన్న బ్యాంక్ మేనేజరు నవ తెలంగాణా విలేకరి పిట్టల మధు వల్ల ఆత్మ హత్య చేసుకున్నాడు. జాకారం గ్రామస్తులందరికి ఈ విషయం తెలుసు. పోలీసులతో సెటిల్మెంట్ వల్లఇతనితో నాకు అంజుమ్ ఫాతిమా కు హానికర పరిస్థితులుఎదుర్కోవాల్ల్సి వస్తున్న ది.యంఆర్వో పరిశీలించి ఇతని సాక్ష్యం ద్వారా ఎక్కిన మా పట్టా భూములను ఇతరులతో దౌర్జన్యంగా దున్నిస్తున్నాడు.ఇంతటి హీనునికి ఏ శిక్ష వేసినా తక్కువే. సర్వేయర్ లు ఇతనికి వంత పాడుతూ సర్వే కని వస్తున్నారు. మల్లీ వస్తం అని వెల్లి పోతున్నారు. తమకిష్టమైనట్లుగా ప్లాన్ లు ఇస్తున్నారు. ఆర్ డి వొ తో కుమ్మక్కై, ఈ విలేకరి రాజకీయాలు చేస్తూ పనులు కాకుండా చేస్తున్నాడు. లాయరు గారు ఇలా దౌర్భాగ్యు డు గ్రామం పొది నప్పటి నుండి రాల్లు రప్పలు కలిగి ఏండ్ల కొద్దీ బాగు చేసుకున్న రికార్డు లు ఉన్న తరువాత కోర్సు ఎందుకు కలెక్టర్ గారి చదువు పరిశీలన చాలదా . గ్రామ నక్షాలో ఉన్న పట్టా కెక్కిన భూములు. ఇవి చూస్తే చాలు తప్పు పేర్లు రాస్తే ఇంక్వైరీ చేయించి ఎవరి పట్టా భుాములు తెలుకుకోలేరా. ఎందుకు ఉద్యోగాలు హోదాలు. వీల్ల కోసమేనా ఏండ్ల తరబడి భూములు బాగు చేసుకున్నది. కోర్టు తీర్మానాలు వాటి జాప్యం ను ఆసరాగా తీసుకొనే దుర్మార్గులకు బుద్ది రావాలంటే క్షేత పరిశీలన అవసరం. అనుభవం, మోకా అనే దొంగ నాటకాలకు స్వస్తి పలకాలి.సర్వేయర్, ఎడి ల ఉద్యోగాలు తీసివేసి గ్రామ కారోబార్ కె సర్వే ట్రైనింగ్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ లో కూడా ఒక సర్వేయర్ ఉండాలి. ఎమర్జెన్సీ సర్వీస్ తీసుకోవడానికి. లాయర్ గారు గత 6 సం. ఆఫీసు కు తిరిగి చున్నాము. గోముఖ వ్యాఘ్రాల వల్ల ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఉద్యోగులు మాత్రం తేరగా జీతాలు తింటుంన్నారు. మేం తిరుగుతూనే వున్నాం.