మనం సాధారణంగా ప్రకృతి సిద్ధమైన వ్యవసాయ విధానాలు చూస్తుంటాం. మరికొన్ని చోట్ల పంట కుంటల్లో నీటి సంరక్షణ చేసి పంటకు నీరందించి దిగుబడులు సాధించటం కూడా చూశాం. ఓ పంట నష్టపోయినా మరో పంట దిగుబడినిచ్చే... బహుళ పంటల సాగు విధానాలను చూసుంటాం... అయితే ఈ మూడు పద్ధతులు ఒకేచోట అమలు చేసిన రైతులను చూడటం మాత్రం తక్కువే. ఈ విధానాలను ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు అనంతపురం జిల్లా రైతులు. ఓ స్వచ్ఛంద సంస్థ, వ్యవసాయశాఖ సహకారంతో ప్రకృతిసేద్య విధానంలో అయిదంచెల పద్ధతిని అవలంబిస్తున్నారు. తద్వారా తక్కువ నీటితో మంచి దిగుబడులు సాధించే అవకాశం కలిగిందని సంతోషిస్తున్నారు..
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our RU-vid Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------
6 сен 2024