వాస్తు తెలిసిన పండితులు అన్ని దిక్కులు సమానం గా ఉండి చతురస్త్రాకార స్థలానికి ఈశాన్యం మాత్రం చాలా కొంచెం అంటే ఒక మినప గింజ పరిమాణం లో పెరిగి ఉండాలి అనీ ఏ మూలా ఎక్కువగా పెరగ కూడదు అనీ .. దీనికి ప్రమాణం మయ వాస్తు అనీ చెపుతారు....వాస్తు వ్యాపారులందరూ తలో మాటా చెప్పి వారు చెప్పినది మాత్రమే నిజం అని వక్కాణి స్తూ ఉంటారు...