శ్రీవనిత మైథిలి, ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు.
హరిపురం గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా.
2012లో తల్లిదండ్రులతో కలసి ప్రకృతి వ్యవసాయం ప్రారంభం.
2013లో బీఏ పూర్తి అయ్యాక వ్యవసాయాన్ని వృత్తిగా ఎంపిక.
పాలేకర్ స్ఫూర్తితో ఉద్యోగం వద్దనుకొని ప్రకృతి సేద్యం ఆచరణ.
తొలుత అర ఎకరంలో మొదలుపెట్టి నేడు 5 ఎకరాల్లో ప్రకృతి సాగు
వరి, పసుపు, కూరగాయలు ప్రకృతి విధానంలో పండిస్తున్న మైథిలి
పండిన పంటని సొంతంగా మార్కెటింగ్
మైథిలి కృషిని గుర్తించిన రైతు నేస్తం
ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులు మీదుగా పురస్కారం ప్రదానం
MUSIC TRACK : bensound-happiness, bensound-inspire
( www.bensound.com )
30 дек 2020