#raitunestham #livestockfarming #NLM
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం జీవాల పెంపకాన్ని ప్రోత్సాహిస్తోంది. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి రూ.50 లక్షల వరకు రాయితీ ఇస్తోంది. ఈ పథకానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని పశువైద్య నిపుణులు డాక్టర్ రాంబాబు వివరించారు.
పథకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ కింద వెబ్ సైట్ ని సందర్శించండి
nlm.udyamimitra.in/
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • సాగు భూముల సారం పెంచే ...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
30 май 2024