పాములు విషమే చిమ్ముతాయి. తెలుగు జాతి సిగ్గుపడే విధంగా ఇటువంటి నీచ ఆలోచనలు చేయడం బాధాకరం. ఒకప్రక్క CBN అభివృద్ధి వైపు దూసుకు పోతున్న సందర్భం, మరొక వైపు పదవి కోల్పోయిన దుష్ట శక్తులు. జై CBN Jai Modi ji
నిజంగా చంద్రబాబు గారి బిజెపి ని దించాలి అనుకుంటే మొన్నpurandeswari గారు సీఎం రమేష్ మరియు శ్రీనివాస్ వర్మ మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత ఐపీఎస్ డిజిపి ఆఫీసుల్లో సైన్ చేయమంటే . వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు బిజెపి గానీ టిడిపికి అనుకూలంగా ఎందుకు స్పందించడం లేదు? టిడిపిని మాత్రమే దానికి ఎందుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనేది ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది . అలా steel plant vishayam లో కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కాకుంటే చంద్రబాబు గారు రక్షిస్తారు కానీ కేంద్రం నుంచి ఆ మద్దతు రాలేదు అని గమనించాలి. ఏమైనాప్పటికీ చంద్రబాబు గారు చాలా సమన్వయంతో ఓర్పుతో నేర్పుతో రాష్ట్ర ప్రజలు కోసం ఓర్పుగా నేర్పుగా, కేంద్ర ప్రభుత్వం తోని జగన్ రెడ్డితోను మరియు కొంతమంది సహకరించక పోయినప్పటికీ వ్యవస్థలతోనూ నెట్టుకు వస్తున్నారు .ప్రజలకు చేయగలిగిందంతా చేయటానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు.. మనము ఎన్నికల ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా జగన్ రెడ్డికి ఎలా అనుకూలంగా మాట్లాడిందో ప్రచురించిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మోడీ గారి విషయంలో కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఇందులో చంద్రబాబు గారి అలాంటి ప్రయత్నం చేయరు. కానీ మోడీ గారికి రాష్ట్రాన్ని సహాయం అందించడంలో మనసు లేకపోయినా ప్రకృతి చంద్రబాబు గారికి అనుకూలంగా మోడీ గారిని అనుకూలంగా మలిచే పరిస్థితులు కల్పించింది పూర్తిగా ధర్మ విజయం సత్యమేవ జయతే అంటారు కదా అది చంద్రబాబు గారి విషయంలో జరిగింది
ఈమధ్య మోడీ గారు రష్యా పర్యటన చేశారు అని మీరు గుర్తించుకోవాలి. అక్కడి నుంచి వచ్చాక ukrain రష్యా మధ్య శాంతి ఏర్పడుతుందని అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక్కడ మనం గమనించాల్సిందేమిటి అంటే? మోడీ గారిని ఎన్నుకుంది అవినీతి ముక్తభారత్ ప్రధాన అంశంగా. మోడీ గారు ఈ దేశానికి న్యాయం చేయాలంటే హత్య రాజకీయాలు చేసే వాళ్ళని దోపిడీ చేసిన వాళ్ళని ప్రోత్సహించకూడదు . 10 సంవత్సరాలైనా జగన్ రెడ్డి పాత కేసులు ముందుకు వెళ్లకుండా కొత్త దోపిడీకి సహకరించి జగన్ రెడ్డి అని ఒక వ్యక్తిని మోడీ గారి సహకరిం చ్చినది ఇప్పటికీ జగన్ రెడ్డి బయట తిరుగుతున్నాడు అంటే కేవలం మోడీ గారు ఆశీర్వాదం వల్లనే. అదేవిధంగా మోడీ గారికి నిజంగానే చంద్రబాబు గారు బయటికి వెళ్తాడు అన్న భయం ఉంటే ?తనకు మెజార్టీ లేకపోయినా ద్వంద పౌరసత్వం బిల్లు మరియు ముస్లిం వర్క్స్ బోర్డు స్థిరీకరణ బిల్లులు చేయటానికి సాహసిస్తారా? కేవలం రానున్న ఎన్నికలలో రాజకీయంగా లబ్ధి పొందటానికి దానికి చైనా ప్రయత్నిస్తుందంటే అందరూ భయపడి మోడీ గారిని గెలిపిస్తారు అన్న ఒక వ్యూహంతోనే. Meeru చెప్పని ఇంకో అంశమేమిటి అంటే ?అమెరికన్ కి చెందిన కదలిక్ ట్రస్ట్ ఆవిడ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వెళ్లారు ఈమధ్య. కుండబద్దలు ఛానల్ మరియు జర్నలిస్టు ఏకీ ఛానల్ చెప్పేది ఏమిటి అంటే? సీఐఏ ఆవిడ ద్వారా చంద్రబాబు గారిని బయటికి లాగి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు అని కూడా sputnik వార్తలు చెబుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు . ఈరోజు చంద్రబాబు గారి షెడ్యూల్ నిన్నటి నుంచి గమనించండి. ( మొన్న క్యాబినెట్ మీటింగ్ లో రాష్ట్ర అంశాలు పెట్టనందున , జల్ vanatula శాఖ ఆర్థిక మంత్రికి madhya నియమించిన అధికారి సమన్వయం చేయలేదని వచ్చే క్యాబినెట్ మీటింగ్ లోనైనా ఆ నోట్స్ ఉండాలని చంద్రబాబు గారు బయలుదేరి వెళ్లారు. నిజంగా చంద్రబాబు గారు బయటకు వెళ్తారు అనే భయం మోడీకి ఉంటే రాష్ట్ర అంశాలను క్యాబినెట్లో పెట్టకుండా ఉంటారా మోడీ గారు ? ఇదంతా వ్యూహం అని అర్థం చేసుకోవాలి) ఇవాళ చంద్రబాబు గారి షెడ్యూల్ చూసిన జలవన్ శాఖ మోడీ గారిని ఆర్థిక శాఖ ని హోంశాఖ ని కలిశారు అన్నగా కృష్ణారెడ్డికి polavaram contract అన్నారు. Airways కూడా మంత్రిత్వ శాఖ ఆఫీసులో కలిశారు నాలుగు అట్లా ఏర్పాటు చేస్తాము అని అన్నారు . మోడీ గారిని కలిసిన తర్వాత పోలవరం రాజధాని వెనుకబడిన జిల్లాల నిధులు వీటిపై చర్చించామని నోట్ విడుదల చేశారు. గాని చంద్రబాబు గారికి వాజ్పేయి ప్రభుత్వం తన ఎంపీలు మీద ఆధారపడి ఉన్నా కూడా ఒక్క ఓటుతో ఓడిపోయిన వాజ్పేయి గారికి ఐదు సంవత్సరాల పాలన నిర్విఘ్నంగా కొనసాగేలా సహాయం చేశారు . రాష్ట్ర ప్రయోజనాలు సాధించారు అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిని చేశారు తనకున్న అధికార పరిధిలో. ఇప్పుడు మోడీ గారు పార్టీ పరంగా రాష్ట్రానికి వ్యక్తిగతంగా తనకు సహకరించక పోయిన. జగన్ రెడ్డి అని ఒక మాఫియాను ఎదుర్కోవాలి అంటే కేంద్ర సహకారం అవసరం కాబట్టి రాష్ట్రంలో తనకున్న బలాన్ని కేంద్రానికి ఒక పర్సెంట్ ఉన్న బిజెపికి బదిలీ చేసి దగ్గరుండి గెలిపించారు . ఆ విధంగా కేంద్ర సాయం పొందాలని. చంద్రబాబు గారు ప్రయత్నించారు . అలా జరగటం వలన మోడీ గారికి లాభం జరిగింది కదా? మరి చైనా వాళ్లు నిజంగా ప్రణాళిక వేస్తే అక్రమ అరెస్టు జరగకుండా చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోకుండా ఉండేవాళ్లు కదా? వ్యవసాయ చట్టాలు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేశారు దానికి వ్యతిరేకంగా. ఆ ఉద్యమాన్ని అణచటానికి అనుకూలంగా మాట్లాడిన ప్రతి వారిపై చర్యలు తీసుకున్నారు ట్విట్టర్ని కూడా నిషేధించారు .మోడీ గారిని గమనించాలి. అలాగే అదా నీ విషయంలో బిబిసి తెలుగు దానిపై వివరాలు ఇస్తుందని దానిపై అవినీతి నిరోధక శాఖ రైట్స్ చేసి ఆ బీబీసీ స్పందించకుండా చేశారని మనం ఇక్కడ గమనించాలి. . రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో లాభ పడటానికి వేసిన వ్యూహం. ఇంకొకటి ఆర్ఎస్ఎస్ వాళ్లు 75 వ సంవత్సరం వచ్చాక మోడీ గారిని తప్పుకోమని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ . దానికి మోడీ గారు వి ముఖంగా ఉండటం వలన వాళ్ళు బలవంతం చేయగలరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే అని . ఇలాంటి వ్యూహం రచించారు . మణిపూర్ లో గిరిజనులకి రిజర్వేషన్ మరియు ఆస్తి ప్రత్యేక హక్కులను ఎస్సై లాగా అక్కడ వ్యతిరేకించారు . దానికి కేంద్ర పెద్దలు వెళ్లి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేయకుండా , ఎంతమంది మరణించినా కూడా వాళ్లే లొంగిపోయేలా చేశారు .అది కేంద్ర పెద్దలు ఆ విషయంలో వాళ్ళ బలహీనత పేదరికం మీద గెలిచారు. గిరిజన మహిళ రాష్ట్రపతి అయినప్పటికీ