మనిషి జీవితం ఉరుకులు పరుగులమయం అయిపోయింది. కాలంతో పోటీ పడుతూ పని చేయాల్సిన పరిస్థితి. ఈ పరుగుల జీవితంలో మనిషులు ఒత్తిడి, మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మరి ఈ సమస్యల నుంచి బయటపడేది ఎలా. ప్రాచీన కాలం నుంచి ఉన్న యోగా, ధ్యానంతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా. తప్పకుండా లభిస్తుంది అంటున్నారు ప్రముఖ ధ్యానగురువు కమలేష్ పటేల్. దాజీగా సుప్రసిద్ధులైన ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్రం.... బుధవారం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. రామచంద్రమిషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లాంటి సంస్థల ఆధ్వర్యంలో యోగా, ధ్యానం సహా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాజీతో ఈటీవీ ముఖాముఖి.
రామచంద్ర మిషన్ స్థాపనకు స్ఫూర్తి ఆదిగురువు లాలాజీ మహరాజ్. బుధవారం ఆయన 150వ జయంతి ఉత్సవాలను ఈ సంస్థ ప్రారంభించింది. ఫిబ్రవరి 3వరకు జరగనున్న ఈ ఉత్సవాల ద్వారా ఆధునిక జీవిత సమస్యల పరిష్కారంపై గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నామని దాజీ తెలిపారు. ఆ ఉత్సవాల విశేషాలు, జీవన పరిష్కారాలు..
#Idi Sangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
30 июл 2024