తోతాపురి రకం మామిడికాయలను గతేడాది కిలో రూ.10కి అమ్మిన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా రైతులు, ఇప్పుడు వాటిని కిలో రూ.70 విక్రయిస్తున్నారు. ఈ సీజన్లో ఇవి బంగినపల్లి మామిడిని మించిపోయాయి. ఎందుకు, సీజన్ ముగిసేకొద్దీ తోతాపురికి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?
#ChittoorMango #Totapuri #AndhraPradesh
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
9 июл 2022