1 ప్రజలలో ఉండకపోవడం.ప్రజలకు దూరం కావడం. 2. ఎక్కువగా ఒక కులాన్ని( కమ్మ) టార్గెట్ చేయడం వల్ల వాళ్లలో ఎక్కువ ఐక్యత వచ్చింది. 3. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని,మూడు పెళ్లిళ్లు అని,ఇంకా రెండు నియోజకవర్గాల్లో ఓటమి చెందాడని ఎగతాళిగా మాట్లాడటం వల్ల కాపులు,బలిజలు జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. 4. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వల్ల అతనిపై సానుభూతి పెరిగి తటస్థ ఓటర్లు చంద్రబాబు వైపు మొగ్గు చూపారు. 5. ఎంతసేపు బతకాలకు డబ్బులు వేయడమే అభివృద్ధి అనేది కానరాలేదు. 6. నా ఎస్సీలో నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనటం వల్ల అగ్రకులాల వాళ్లు దూరమయ్యారు 7. వచ్చిన మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు వేశాడే కానీ మిగతా నాలుగు సంవత్సరాలు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దాని నుంచి చదువుకున్న యువత జగన్ పై ఎక్కువ కోపం పెంచుకున్నారు. 8. ఉద్యోగస్తులకు జీతాలు 10, 12 తారీకుల్లో జీతాలు వేయడం వారికి ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారింది. మరియు వారికి ఆరు నెలలకు ఒకసారి వచ్చే డి ఏ లు కూడా సరిగ్గా ఇవ్వలేదు. పిఆర్సి వేసినప్పుడు వారికి సరియైన న్యాయం చేయలేదు. వారు దాచుకున్న డబ్బులు ఉదాహరణకు జిపిఎఫ్ లాంటివి ఇవ్వకుండా వాటిని పథకాలకు వాడుకున్నాడు. 9. వైయస్సార్సీపి కార్యకర్తలు కూడా చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసిన వారికి కూడా బిల్లులు రెండు మూడు సంవత్సరాలైనా రాలేదు. దానితో చిన్న చిన్న కాంట్రాక్టర్లలో వైసీపీ పై ఉన్న అభిమానం కూడా పోయింది. 9. 2019లో లాగా సొంత సామాజిక వర్గం కూడాఆదరించలేదు. 10. టిడిపి జనసేన బిజెపి పొత్తు అయితే మైనార్టీల ఓట్లు తనకు 90% పడతాయి అనుకున్నాడు.కానీ 60% కంటే ఎక్కువ పడలేదు. 11. ఎస్సీ ఎస్టీ ఓట్లు కూడా గంపగుత్తగా ఏమి పడలేదు. 12. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టిడిపి ఎక్కువగా ప్రచారం చేసింది. 13. ఉద్యోగులు ఉద్యోగులు అంటే ఉద్యోగం చేసే వ్యక్తి మాత్రమే అనుకున్నాడు. కానీ అట్టి ఉద్యోగం చేసే వ్యక్తికి సంబంధించి అతనిపై ఆధారపడిన భార్య పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులు అతని సంపాదనపై ఆధారపడి బ్రతుకుతారు కాబట్టి అతను ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు. అట్లాంటి ఒక ఉద్యోగికి అందాజ ఆరు మంది ఆధారపడి ఉంటారు. 14. రిటైర్ అయిన ఉద్యోగులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా వేశారు. 15. అంబటి రాంబాబు,అనిల్ కుమార్ యాదవ్,పేర్ని నాని, వల్లవినేని వంశీ,గుడివాడ నాని, రోజా మొదలైన వారందరూ టిడిపిని జనసేన ను ఎక్కువగా ఎగతాళి చేయడం తిట్టడం చేయడం వల్ల ప్రజల్లో వైసిపి పై వ్యతిరేకత వచ్చింది. 16. టిడిపి శ్రేణుల్లో ఈసారి పార్టీ గెలవకపోతే భూస్థాపితం అవుతుందని ఎలాగైనా గెలవాలని కసి ఏర్పడింది. 17. చిరంజీవి జనసేన ను సపోర్టు చేయడం వల్ల కాపులు 90% టిడిపి జనసేన బిజెపి కూటమికి ఓట్లు వేయడం వల్ల కోస్తా తో పాటు రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా వైసిపి నష్టపోయింది. 18. మూడు రాజధాని చెప్పి విశాఖకు ఏమీ చేయలేదు. కర్నూలుకు ఏమీ చేయలేదు. అమరావతిని బొంద పెట్టినాడు.
Anya Lexi vaaadu yedava daridruduuuu durmarhuduuuu neechuduuu nikrustuduuuu Rajshahi jathi gaaduuu God should punish more than this Please 🙏 devudaaa save AP from such a bloddyyyy idiot
18 సంవత్సరాల ప్రతి మహిళ కు 1500 పింఛన్లు 50 సంవత్సరాల బిసి మహిళలకు 4000 ఫించన్లు వల్లే ప్రతి మహిళ అత్యాశకు పోయి చంద్రబాబు గురించి తెలిసి కూడా ఏకపక్షంగా కూటమికి ఓటు వేసారు
Only welfares no development. Lack of clarity on capital, no roads, lot of corruption on madyam and sand. No press meets, worest ministers, fake publicity. If you look at urban voters, they voted one side more than 65% to kutami. Kutami won hugly because of Jagan blunders, ego and corruption. He is the worest cm in history of AP.
ఒరే నాయనా నీ సర్వేలు నువ్వు, నీ వేషాలు ఆపరా బాబు నీకు అంత దమ్ము లేవు రా సర్వేలు కరెక్ట్ గా చేయడానికి... ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు నీ దగ్గర సర్వే రిపోర్ట్ చదివించాడు...
పాద యాత్ర చేయడానికి రోడ్ల పరిస్థితి అనకూలించలేదు గనుక CM జగన్ సాహసించలేదు! ఇప్పుడు CBN అభివృద్ది పనులు చేసి రోడ్లు వేయంగనే ,కొన్ని సమస్యలను సృష్టించి బాదితులకు ఓదార్పుయాత్ర యాత్ర చేస్తాడు!
KK gari 5 Reasons wrong : i will tell you , 1, YCP మంత్రుల తిట్లూ వల్ల ప్రవర్తన 2, రాజధాని అనేది ఒక ఎమోషన్ అది లేకుండా చేశాడు ఒక కుటుంబమ్ కి ఇల్లు ఎంత ఎమోషన్ స్టేట్ కి రాజదాని కూడా ఒక ఎమోషన్ 3, దేవ్లోప్మెంట్ వదిలేసి డబ్బులు పంచుతున్నాడు అని జనాలు నమ్మటం 4, చంద్రబాబు నాయుడు గారిని జైల్ లో వేయటం ( దీని వల్ల చాలా సింపతీ వచ్చింది ) దాని తరవ్వత ఏర్పడ్డ కూటమి (ఎక్స్ ఫక్టోర్ పవన్ కల్యాణ్ గారు ) 5, employment కలిపించలేక పోవటం , govt employee లో గోవెర్మెంట్ పట్ల వ్యతిరేకత.
E మూడు వైసీపీ సోషల్ మీడియా నే చేసింది , కానీ చేసిన మంచి ,devolopment చెప్పలేకపోయింది , 30 ఇయర్స్ సీఎం అని వారిని గెలిచేలా వైసీపీ సోషల్ మీడియా రెచ్చకొట్టింది కాదంటారా ?
Are erri puukka ,1991,1996 Tamila Nadu assembly election lu suudraa sinna ,5 satham present govt loose ithe opposite leader cm avuthaadu, adi ka pal inaa
Ok but ప్రజలు కోరుకున్నది అది కాదు kk ji ఇంట్లో ఉండి సంపాదించడం ఎలా అనే concept tho ఓటు వేశారు 18years 1500 వందనం average for family 30000 Gas 3 రైతు కు 20000 Nearly for yearly family above 1lakh Etc..... Ap ప్రజలకు తెలుసు ఎలా money Earn cheyali Ani .....
Well analysis through which KK has provided the main reasons for debacle of YCP among them the main observation is that depending of welfare schemes by Jagan is more convincing besides the combination of 3 major parties in form of 'Kootami' at the time of General Elections to State Assembly and Lok Sabha simultaneously .It is in deed good Survey live forever.namaste.
YSRCP TDP లక్ష 1,10,000 లక్ష 1,50,000 లక్షకు 1,75,000 లక్షకు 2,0,0000 ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశామని నారా లోకేష్ పక్కా మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని కార్యకర్తలు డబ్బు సంపాదించుకొమ్మని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని టాక్ ఒక లక్ష అంటే రారు మీరు ఇంకా ఎక్కువ ఆశ చూపించాలని అప్పుడు ఆశకు ఆశపడి పందేలు కాస్తారు మన కార్యకర్తల లాభా పడతారని చెప్పాడని బయట టాక్
Supported to commentator 5456.However,it is given after debacle of YRCP which is considered to be postmortem report being given by doctors after the patient is dead.thanks.
1. అరాచకం...2. centralized corruption...3. అహంకారం....4. లెక్కలేని తనం...5. చెత్త మంత్రులు....6. పనికిమాలిన సలహాదారులు....7. అభివృద్ధి లేమి....8. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట....9. ప్రజలను భయకంపితులను చేయడం....10. భయపెట్టి పరిపాలించాలనుకోవడం....11. ఒక్కరి లోనూ బాధ్యత లేకపోవడం...12. తప్పుడు కేసులు పెట్టడానికే పోలీసు ను వాడుకోవడం.....13. బూతుల మంత్రులు....14. జవాబుదారీతనం లేకపోవడం....15. అప్పులు....16. నిరుద్యోగం.....17. ప్రజలతో సంబంధాలు లేకపోవడం....18. క్రిమినల్ పాలిటిక్స్.....19. డ్రగ్స్, గంజాయి మాఫియా......20. ప్రజలను తేలికగా తీసుకోవడం
Okkanni gelavataniki mugguru vacharu ante appude jagan anna gelichadu,okkade vachadu okkade poradadu okkade gelichi chupistadu,40% votes unna single person maa jagan anna.
జగన్ గారు టీచర్స్ తో పిల్లలకోసం పనిచేపిస్తే అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ ఓటు వెయ్యలేదు !! ఇది తెలిసి చంద్రబాబు గారు టీచర్స్ తో పనిచేపిస్తారా? లేదు కదా? గెలిపించకపోయిన కొంచం ఎంగిలి మెతుకులైన విదల్చాలిగా మెచ్చుకోలుగా!! ఏంటో!! ఇంగ్లీష్ మీడియం అని, ఐబీ సిలబస్ అని, పాడ్ లని చెబితే పేరెంట్స్ ఓటు వెయ్యలేదు మరి ఇప్పుడు చంద్రబాబు గారికి పెద్ద confusion చైయ్యల వద్ద అని!! లక్షల కొత్త ఉద్యోగాలిస్తే వాళ్ళు ఓటు వైయ్యలేదు, కనీసం పాస్ మార్కులు కూడా రానియ్యలేదు వైసీపీకి, ఇప్పుడు చంద్రబాబు గారు కొత్త ఉద్యోగాలు ఇస్తారా?పెద్ద డైలమా!! అందరికి సంక్షేమం కులం, పార్టీ, మతం చూడ కుండా ఇస్తే మాడబ్బులు మాకిచ్చారు అని వేటీకరించి,మాకే చేశాడా అందరికి చేసాడు కదా అని వేటీకరించి వీళ్ళు ఓటు వెయ్యలేదు జగన్ కి, కనిసం కుడితి నీళ్లు కుడా పోయల జగన్ కి వైసీపీ కి, ఏంటిది? ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచించి పథకాలు ఆపి, డబ్బులు డెవలప్మెంట్ కోసం వాడను అంటారు గడుసుగా!! కాపు నేస్తం అని కాపులకి చేస్తే 34000 వేలకోట్లు , కనీసం వీళ్ళు కుడా చేసాడు కదాని కనికరించి ఎంగిలి చేత్తో కుడా విదిలించలఓట్లు, పిడికెడు ఓట్లు కుడా వెయ్యలేదు జగన్ కి , మాకు మా కులం ముఖ్యం అనుకున్నారు లాగుంది. కాపులు కొంచం అన్నివైపులా ఉంటారు అని అంటారు వీళ్ళు కూడా కులం కోసం ఓటువేస్తే ఇంకా ఎవడు ఏమిచేస్తాడు. రేపు వేరే కులాల్ని ఓట్లు ఎలా అడుగుతారు. బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగుల్ని రేపిస్తే వాళ్ళు కోపంతో ఓటు వెయ్యాలా, ప్రజలు పోబే మాకెందుకు అన్నారు?చంద్రబాబు గారు ఎలా నెట్టుకొస్తారా యీ dichotomy తో?? క్యాడర్ కి బాధ్యతలు అప్పగిస్తే డబ్బులు తిని చెడ్డపేరు తెస్తారని, వాలంటీర్ వ్యవస్థే తెస్తే క్యాడర్ దెబ్బకోటింది గట్టిగ, వాలెంటీర్స్ కుడా వైసీపీని వదిలేశారు. కనీసం గంజినీళ్ళ విలువ ఓట్లు కూడా వెయ్యలేదు. చంద్రబాబు గారు ఏంచేస్తారో ఈపరిస్థితిలో!! మైనార్టీస్ కి అండగా ఉంటానికి NDA లో చేరకుండా ఉంటె, మైనార్టీస్ దెబ్బేసారు, అగ్రవర్ణాలు దెబ్బేసారు జగన్ కి. ఎలా బాబుగారు ఇదిచూసి వృధా శ్రమ అనుకుంటారా? SC లకి చేసాడు అని బీసీలు ఓట్లు వైయ్యలేదు, బీసీలకు, SC లకు మైనార్టీస్, ST లకికు చేసాడని అగ్రవర్ణాలు వాళ్ళు పోబే అన్నారు. బీదలకి చేస్తున్నాడు అని మధ్య తరగతి వాళ్ళు వైయ్యలేదు. SC,బీసీ,మైనార్టీస్,ST లు మాకే చేశాడా అందరికి చేసాడు కదా అని వేటీకరించి వీళ్ళు ఓటు వెయ్యలేదు జగన్ కి, చంద్రబాబు గారు ఏంచేస్తారో ? backlog టీచర్ పోస్టులు బర్తిసేస్తే కొత్తవాళ్లు కూడా మొఖం చాటేశారు జగన్ కి వైసీపీకి, బాబుగారు ఇదిచూసి మళ్లి పోస్టులు తీయిస్తారా? వృధా శ్రమ అనుకుంటారా? ఏమో? ఇంటి ఫ్యామిలి డాక్టర్ ని పంపిస్తే డాక్టర్లు కోపగించుకొని వాళ్ళు ఓటు వైయ్యల, ప్రజలు జల్లకొట్టారు దిమ్మతిరిగేట్టు!! ఏంటో? చంద్రబాబు గారు ఏంచేస్తారో ఈపరిస్థితిలో!! జిల్లాకొకటి కట్టిన మెడికల్ కాలేజ్, ఉద్దానం కిడ్నీ సెంటర్, నాడు-నేడు స్కూళ్ళు గ్రామ ఆరోగ్యకేంద్రాలు , సచివాయాలు, రైతు భరోసా కేంద్రాలు సగం కట్టిన పోర్టులు, విశాఖలో ఇన్ఫోసిస్ etc ... ఇవన్నీ డెవలప్మెంట్ కాదు అని కనీసం పాస్ మార్కులు కూడా వెయ్యలేదు వైసీపీకి అంటే. బాబుగారు ఇవన్నీ చూసి కన్ఫ్యూషన్ లో ఏమిచేస్తారో పాపం. బాబు గారు, జగన్ గారు, మోడీగారు, కెసిఆర్ గారు నాకు నచ్చిన వాళ్ళు, ప్రభుత్వాలు మారటం మంచిదే కానీ జగన్ గారిని తిట్టి, గెంటి, అవమానించి నట్టు గాఉన్నాయి రిజల్ట్స్!! ఇదిచూసి బాబుగారు ఉత్సాహంగా పనిచేస్తారా? లేక మనకెందుకులే ఏమిచేసినా చివర్లో రిజల్ట్స్ చెప్పలేంకదాఅని, రాజకీయం చేద్దాంలే మనకి కాపు కులం ఉందిగా అని 2014 లాగ చేసిన పర్లేదు అని క్యాడర్ కి సపోర్ట్ చేస్తారా?