వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోని తన 35 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం విధానంలో సమగ్ర వ్యవసాయం చేపడుతున్న రైతు గిన్నె కొండా రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. మామిడి, కొబ్బరి, బొప్పాయితోపాటు వరి సాగు చేయడమే కాకుండా.. ఆవులను పెంచుతూ నెయ్యిని సైతం విక్రయిస్తున్నానని చెప్పారు. పూర్తి వీడియో చూసి వారి అనుభవం సమగ్రమంగా తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : జీరో బడ్జెట్ వ్యవసాయం చేస్తున్న.. ఎకరానికి లక్ష లాభం లక్ష్యం పెట్టుకున్న | Telugu Rythubadi
Zero Budget Natural Farming
#RythuBadi #ద్రాక్షసాగు #ZeroBudgetNaturalFarming
31 янв 2022