ముస్లిం ల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేసినా గాంధీ కాంగ్రెస్ లు ఇంకా ముస్లీంలు ఇండియా లో వుండా లని ఇంకా వారికి మతం పాటించే అవకాశము ఉండా లని బాబ్రీ మసీదు, జ్ఞాన వాపి మసీదు ఉండా లని భావించారు. కనుక హిందువులు మాత్రమే సెక్యులర్ గా ఉండా లని వేరే మతస్థులు ఎవరు హిందువుల మనోభావాలు గౌరవిస్తూ వారికి అయోధ్య లో రాముడు పూజ, కాశీలో శివారాధ న కి అనుకూలముగా ఆ మసీదులను పునర్ నిర్మించటానికి తోడ్పడ మనే మాట కూడా అనకుండా నాటక మడా రు ఈ విషయం లో మోడీ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది.