కిల్జీ భూ సంస్కరణలు అని మాకు గొప్పగా పాఠాలు చెప్పారు సైనిక సంస్కరణలు కోసం కూడా అదేంటో నా దేశంలో వీరులు కోసం చరిత్ర లేదు. మళ్ళీ గాంధీ ఒక్కడే హీరో అన్నట్లు చదివించారు
నేడు మనం అనుభవిస్తున్న సుఖసంతోషాలకు ఎంతోమంది వీరుల త్యాగం కారణం కదా.. ఐతే అక్కడ కూడా మనం రాజకీయం చేసి గొప్పతనాన్ని అసలైన వీరులకు కాక, దొంగలకే కట్టబెట్టడం మొదటి నుంచీ మనకున్న రాజకీయపుటజ్ఞానాన్ని మరింత బలపరుస్తుంది.
హిందువులపై జరిగిన నాటి దురాగతాలను వింటుంటే కడుపు రగిలిపోతుంది. ఇంత దుర్మార్గాన్ని అనుభవించిన ఈ దేశంలో సెక్యులరిజం పేరుతో వారిని నెత్తిన పెట్టుకుంటున్న జాతి వ్యతిరేక శక్తులను ఏమనాలి. అలంటివారివల్లే చరిత్రలోనే కాదు రాబోయే రోజుల్లో కూడా అలాంటి ఘోరమైన పరిస్థితులు దాపురిస్తాయి. అది తెలిసికూడా ఏమీ చేయలేని నిస్సహాయతలో వున్నాం 😢
శాశ్వత పౌర అత్యవసర పరిస్తితిలో భారత ప్రజలను చట్టాలతో ఇరికించి, పౌర హక్కులు పోలీసుల ఇష్టా రాజ్యం లో పెట్టీ, వాళ్ళను క్షుద్ర నాయకులు వాడుకునీ నిరకుశం గా క్షుద్ర నాయకులు మెజారిటీ ప్రజలను పాలిస్తారూ
నేతాజీ లాంటి మహా దేశభక్తులు వారి రక్త తర్పణంతో భారత్ కి స్వతంత్రం సాధిస్తే, వారికి కనీస గౌరవం కూడా దక్కనీయలేదు ఖాన్ గ్రేస్ నీచులు, పాఠ్యపుస్తకాల్లో కూడా వారి విజఘాధలు ఉంచలేదు.
బ్రాహ్మణుడు సరిగా గురుకుల నిర్వహణ చేస్తే... కులాల ,మతాల పిచ్చితో కొట్టుకు చచ్చే వాళ్ళు కాదు. ఇప్పటికైనా ఆది శంకరుల స్థాపించిన పీఠాల ఆద్వర్యం లో మన సనాతన మరియు ఆదునిక విద్య తో కూడిన గురుకులాలు రావాలి.
ముస్లిం ల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేసినా గాంధీ కాంగ్రెస్ లు ఇంకా ముస్లీంలు ఇండియా లో వుండా లని ఇంకా వారికి మతం పాటించే అవకాశము ఉండా లని బాబ్రీ మసీదు, జ్ఞాన వాపి మసీదు ఉండా లని భావించారు. కనుక హిందువులు మాత్రమే సెక్యులర్ గా ఉండా లని వేరే మతస్థులు ఎవరు హిందువుల మనోభావాలు గౌరవిస్తూ వారికి అయోధ్య లో రాముడు పూజ, కాశీలో శివారాధ న కి అనుకూలముగా ఆ మసీదులను పునర్ నిర్మించటానికి తోడ్పడ మనే మాట కూడా అనకుండా నాటక మడా రు ఈ విషయం లో మోడీ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది.
గమ్మత్తైన ఆలోచనలతో అందరూ బయటపడుతున్నారు. ధర్మం కన్నా దేశం ముఖ్యం అనే బీజేపీ కి అండగా ఉన్వలసిన అవసరం ధర్మాచర్యులకు లేదు. ఎవరి పనులు వారు చేసుకోవాలి. ఇక్కడ రహదారులు పెద్ద చేయడం కన్నా మోడీ పరువు ప్రతిష్టలు ఎక్కువ ముఖ్యం అయ్యాయి. అందంగా తీర్చి దిద్దటానికి ముందు ఆచార్యుల అణుగ్రహం తో వారి సంప్రదింపులతో శాస్త్ర బద్ధంగా చేయాలి. అప్పుడు బాబర్ ఇప్పుడు మోడీ విశ్వనాథునికన్న గొప్ప అయిపోయారు. తప్పులు జరిగాయి. ప్రజలు జరిమానా విధించారు. పశ్చాత్తాపం ఒక్కటే మార్గం.
నిజమీ. మలాంటి మూర్ఖులు ప్రలంచం లో ఎక్కడ వుండరు .హిందుల మీద యింత దాడి జరుగుతున్న ,హిందువులు ఉగ్రవాదులు ,హింసాను ప్రేరేపించే వారు అని చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ. టికెట్ మీద గెలిచినా. హిందూ ఎంపీ లు బల్లలు చరుచి వెర్రివెధవల్లాగా నవ్వతూ ఈ దేహ ద్రోహి రాహుల గాడికి మద్దతు ఇస్తారా ఈ కొజ్జా వేదవాలకి వొంట్లో చీము నెత్తురు వుందా