మీరు తెలుగుమాస్టర్ గా మీ వద్ద చదువుకున్న విద్యార్థులు ఎంతో ధన్యులు ఒక ప్రవక్తగా ,అవధానిగా మీరు చేస్తున్న ఈసేవ నిజంగా దేవుని ఆజ్ఞ అనిపిస్తుంది తెలుగుజాతి ఎంతటి ధన్యత పొందిందో చెప్పడానికి మాటలుచాలవు మీ ప్రతి వాక్కు లో దైవత్వం ప్రతిఫలిస్తుంది
Guru bhrahma! Guru vishnu! Guru ddevo maheswraha! Gurussakshath para bhrahma! Thasmy Sri gurave namaha! Meapadhalaku వందనాలు గురువుగారు.సర్వే janasukhinobhavanthu.
నా ఆలోచన ప్రకారం,ఆత్మ అనేది ఉందా,లేదా?అంటే ఉన్నది అనే చెప్తాను.ఆత్మ ఎలా ఉంటుంది?దాని రంగు ఏమిటి?దాని ఆకారం ఏమిటి?దాని సైజ్ ఏమిటి?అది కనపడుతుందా?ఆత్మ ఒక గోళo ఆకారంలో ,పారదర్శకం గా,ధగధగ మెరుస్తూ ఉండే కంటికి కనపడని అతి సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంలో ఉంటుంది.ఇది ఎంత చిన్న దంటే ,దీనికంటే అతి సూక్ష్మ మైనది,ఈ అనంత సృష్టి లో ఎక్కడా లేదు.ఇది పరమాత్మ నుండి ఉద్భవించినది.దీనికి జీవముంటుంది.దీనికి నిరంతరము పరమాత్మ నుండి శక్తి లభిస్తుంది.ఇది పరమాత్మ నుండి ఉద్భవించింది కాబట్టి మళ్ళీ పరమాత్మలో కలవడమే దాని లక్ష్యం.దీనికి ఎక్కడనుండి ఎక్కడికైనా ప్రయనించగల శక్తి ఉంటుంది.దీనికి ఈ అనంత విశ్వంలో ఉన్న అతి సూక్ష్మ శరీరo నుండి అతి భారీ శరీరం వరకు దీంట్లో నైనా ప్రవేశించే శక్తి ఉంటుంది.ఇది ఏ శరీరం లో ప్రవేశిస్తే ,ఆ శరీర లక్షణాలను పాటిస్తుంది.అంటే,కంటికి కనపడని అత్యంత సూక్ష్మ మైన జీవిలోను,అత్యంత భారీ శరీరం కల డైనో సార్ జీవుల్లో కూడా ప్రవేశించ కలదు.పరమాత్మ ఒక్కటే, కానీ ఆత్మలు అసంఖ్యాకం.ఆత్మను మామూలు కంటితో కానీ,ఏటువంటి సూక్ష్మదర్శిని తోను, చూడలే నంత సూక్ష్మ మైనది.దీన్ని చూడాలంటే,మనో నేత్రం కావాలి.ఈ మనోనేత్రంతో aathmanu స్పష్టంగా చూడవచ్చు.ఈ మనో నేత్రం బుద్ధి జీవుల లోనే ఎక్కువగా ఉంటుంది.ఈ మనో నేత్రం జీవుల కనుబొమల మధ్య మూసుకొని వుంటుంది.దీన్ని తెరవాలంటే అత్యంత ఏకాగ్రత అవసరం.దీని కోసం మనం మనకు ఇష్టమైన రీతిలో ఏకాగ్రతను సాధించవచ్చు.ఎవరైనా మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఏకాగ్రతను సాధించి మనో నేత్రం ను తెరవగలిగితే ఎవరి ఆత్మను వాళ్ళే చూసుకోవచ్చు.మరియు అన్ని ఆత్మలను చూడవచ్చు.ఆత్మకు చావులేదు. కాలం కంటే వేగవంతమైంది.నీరు పల్లం వైపే ప్రయాణించి నట్లు ఆత్మ ఎప్పుడు పరమాత్మ వైపే ప్రయాణిస్తుంది.పరమాత్మలో కలిసే వరకు అది నిరంతరం శరీరాలను మారుస్తూనే ఉంటుంది.ఆత్మ కాలానికి అతీతమైనది,ఆత్మ చావదు, పుట్టదు.కేవలం శరీరాలను మారుస్తుంది.ఆత్మకు ఎప్పుడు ఒకటే ఆలోచన.పరమాత్మలో కలవడమే.రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది.ఆత్మ కేవలం గోళకారంలో ఉండే,ఒక పారదర్శకం గా మెరుస్తూ ఉండే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ మైనదీ.
మన మెదడు ఒక పొలము అనుకుంటే,మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తే ,అందరికీ మేలు జరుగుతుంది.మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తూ ఉన్న,దాంట్లో కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి.మంచి పంట అంటే మంచి ఆలోచనలు.కలుపు మొక్కలు అంటే చెడు ఆలోచనలు.మంచి పంట బాగా పెరగాలంటే,కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయ్యాలి.లేదంటే,మంచి పంట పెరగదు.కలుపు మొక్కలు త్వరగా పెరిగి,మంచి పంట కనపడ కుండా చేస్తుంది.అంటే,మనలో మంచి పెరగాలంటే,కలుపు మొక్కల్ని,అంటే చెడు ఆలోచనల్ని తుడిచి పెట్టాలి.దీనికి బద్దకం,వాయిదా పద్ధతి లేకుండా వెంటనే మొదలు పెట్టాలి.దీనికంటే మన మనసుకి జడత్వం ఎక్కువ.అంటే మార్పును అంతా త్వరగా అంగీక రించదు.ఎలా వున్నాయో అలానే వుండాలని అనుకుంటుంది.కాబట్టి,ఈ జడత్వాన్ని వదిలించు కొని,కలుపు మొక్కల వంటి చెడు ఆలోచనలను పీకిపడేసి,మంచిని పెంచాలి.ఏది మంచి,ఏది చెడు అని ఎల్లప్పుడూ రైతు లాంటి మన అంతరాత్మ చెప్తుంది.ఈ అంత రాత్మకు సూచనలూ ఆ పరమాత్మ నుండి వస్తాయి.
Garikipati garu is a person with strong conviction and he speaks his mind with no hesitation. It's humongous quality and it's rare trait. He brings in some mundane issues while discoursing on sheduled topic , is relevant and it stimulate all of us .Greatful to Garikipati guru.
Garikapati vaari pravachanalu mahadhbutam Bahugrandha pathanam kaavinchina vaari.Every word comes out of his mouth is noble one. We the listeners have to take it for granted as it's true
జీవితమంటే నేర్చుకోవటం.ఒక విద్యార్థి ఏవిధంగా అయితే పాఠాలు నేర్చుకుంటూ పైపై తరగతులకు పోతూ చివరకు డాక్టరేట్ సాధిస్తాడు.అదే విధంగా ప్రతి జీవి ఈ ప్రపంచమనే కళాశాలలో ,ఒక్కొక్క జీవితమనే తరగతి లో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకొంటూ,అనేక జన్మలు ఎత్తి అనేక పాఠాలను నేర్చుకుంటాడో ,అప్పుడు అతడు భగవంతుడిని చేరుకుంటాడు.ప్రతి జీవి జీవితం పరిపూర్ణ మవ్వాలంటే ,ఎన్నో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పుడే,దేవుడు తనను చేరుకోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.ఉదాహరణకు,కామము అనగా కోరిక అనే పాఠాన్ని మనం పరిపూర్ణం గా ఆచరణాత్మకంగా నేర్చుకుంటే, మరు జన్మలో సహజసిద్ధంగా ఆ గుణం ఆ జీవునికి వస్తుంది.తను మళ్ళీ జన్మలో క్రోధము అనే పాఠాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకుంటే ,తరువాతి జన్మలో సహజ సిద్ధంగానే ఆ రెండు గుణాలు పుట్టుకతో వచ్చిన గునలవుతాయి.ఒక వేళ మీరు ఏ పాఠం అయిన సరిగా నేర్చు కోక పోతే,మళ్ళీ జన్మలో అక్కడినుంచే నీ జీవితం వుంటుంది.ఒక జీవితం లో నువ్వు ఎన్ని పాఠాలు నేర్చు కుంటావో ,అవన్నీ సహజ సిద్ధంగా మళ్ళీ జన్మలో నీకు సంక్రమిస్తాయి.ఉదాహరణకు,అధర్మ పరులైన తల్లి దండ్రులకు పుట్టిన నలుగురు సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలక్షణాలతో పుడతారు.ఒకరు ధర్మాత్ముడు,ఒకడు అధర్మపరుడిగా,ఇంకొకడు,దానకర్ణుడిగా,ఒకడు పిసినారిగా పుట్టోచ్చు.లేదా అందరూ అధర్మ పరులుగా,లేదా ధర్మ పరులు గా పుట్టొచ్చు. అదే విధంగా దర్మత్ములకు వారు వారి పిల్లలకు ఎన్ని మంచి గుణాలతో పెంచుదాం అనుకున్న వారికి ఆ లక్షణాలు రక పోవచ్చు.మొత్తం మీద జీవితమంటే ఆచరణాత్మకంగా నేర్చుకున్నవే మళ్ళీ జన్మలలో మనకు తోడుగా వస్తాయి.అన్ని రకాల పాఠాలు నేర్చు కొనే వరకు ఆ పరమాత్ముడు నీకు జన్మను ఇస్తూనే వుంటాడు.నువ్వు చేసిన ప్రతి తప్పుకు శిక్షను ఇస్తూనే వుంటాడు.మనం దేవుడ్ని చేరుకోవాలంటే ఆ దేవుడిలా నే ఆలోచించాలి ఆచరించాలి.అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణ మౌతుంది.
దేవుడికి ఒక పేరు వూరు అనిలేవు.దేవుడంటే సర్వాంతర్యామి.అన్ని పేర్లు దేవుడివే .అన్ని వూర్లు లోకాలు దేవుడివ్.మతాలు, కులాలు ,జాతి లేని వాడే దేవుడు.ప్రాణం ఉన్న ప్రతి జీవీ చివరికి ఆ దేవుడిని తెలుసుకోవడమే లక్ష్యం.అదే జీవిత పరమార్థం.మనుషులకు,జంతువులకు మాత్రమే తన మన బేధాభిప్రాయాలు.ఎవరూ అవునన్నా కాదన్న జీవి అంతిమ లక్ష్యం భగవంతుడిని తెలుసుకొని ఆ భగవంతుడి లో ఐక్య మయ్యే వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తునే వుంటారు. మత గ్రంథాలలో ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పబడింది. అన్ని మత గ్రంథాలలో మనిషి ఎలా జీవించాలో , దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఆరాధించడానికి ఎంత నమ్మకము విశ్వాసము ఏకాగ్రత ఉండాలి అని చెప్పబడింది కానీ, మతాలను ద్వేషించ మని ఎక్కడా చెప్పలేదు.నీ మతాన్ని విశ్వసించు పరాయి మతాన్ని గౌరవించు. ఆ గ్రంథాలలో చెప్పిన విధంగా చెప్పినవిధంగా ఆచరిస్తే మనిషి మూర్ఖత్వం వదిలి జీవులన్నీ ఒకటేనని అన్నిమతాలు ఒకటేనని ,ఎవరికి ఇష్టమైన విధంగా వారు దేవుడ్ని ఆరాధిస్తారు.నా మతం ఎక్కువ నీ మతం తక్కువ అని విమర్శించు కోరు.మతమంటే పద్ధతి.ఏ మతాన్ని ఆచరించిన ,దారులన్నీ భగవంతుడి వైపుకే.అన్ని మతాల సారం ఒకటే.భగవంతుడ్ని తెలుసుకోవటం.అది మరిచి మనిషి అజ్ఞానం తో పరమతన్ని ద్వేషిస్తూ అసలు దేవుడ్ని మరిచి పోతున్నారు.ఇది కరెక్ట్ కాదు.మళ్ళీ చెపుతున్నా,దేవుడికి పేరు లేదు,తరతమ భేదాలు లేవు, ఎవరు ఏ పేరుతో పిలిచినా అంగీకరిస్తాడు.మనకు తెలిసింది ఇసుక రేణువు అంత,తెలియాల్సినది ఈ విశ్వ మంత.
Brahmasree Garikapaati pravachanalu Bhagavat Geeta nu gurinchi cheppe pravachanaaluvini ma jeevitallo velugu nimpinndi.Guruvugaari padalaku vandanalu.Mee pravachanaalu TV lo vinalani vundi.
చదువుకునే వయసులో వివేకానందుడి గూర్చి ఆయన గొప్ప ప్రవచనకర్త అని విన్నాము కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము గురువుగారు ఈ కలియుగంలో మీలాంటి వారు ఉండడం మా అదృష్టం అండి🙏🙏🙏
Abhutam very true every one should feel responsibility to fellow human beings and human society ,only clear and proper understanding of Gita and help us all. Society needs people like you sir ,our culture is not to adore character and conduct but not man alone .🙏🙏🙏🙏