లడ్డూ కేవలం శ్రీవారి దర్శనానికి వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలి.దర్శనం చేసుకొన్న తరువాత తీసుకొన్నదే ప్రసాదం.రాష్ట్రంలో బయట కౌంటర్లు తెరిచి మిఠాయి దుకాణంలో అమ్మే ఈ వ్యాపార ధోరణి అన్ని సమస్యలుకు కారణం.శ్రీవారి ప్రసాదం ఆదాయవనరుగా చూడడం మానాలి.టీటీడీ ఉద్యోగులు చాలామంది ప్రసాదాలను అమ్మి సొమ్ముచేసుకొనేవారు ఉన్నారు.దీనిపై దృష్టిపెట్టాలి.
మన సైకో గారి పాలన చూద్దామా .... జగన్ హయాం లో అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి...పర మత ఉన్మాదం పెచ్చరిల్లింది... అనేక మత మార్పిడులు పెచ్చు మీరాయి... ఇదే కోవలో తిరుమల దేవుణ్ణి పేదలకు , మధ్య తరగతి కి దూరం చేశారా !!! అనగా అనేక దేవాలయ రుసుములు పెంచారు...పెంచారు... దేవుడి సొమ్ము తో ఆటవికంగా అనవసర వ్యర్థ వ్యక్తులు అనేక మందిని టీటీడీ బోర్డు లో నియమించారు... సుప్రీం కోర్టు యే ఆగ్రహించి నది.... అనగా హిందూ మతం , విశ్వాశాల పై జగన్ సైకో నిర్ణయాలు గా వున్నాయి అనేది , గ్రహించాలి.... అంతర్వేది లో దేవుడి రథం దగ్దం అయితే ఎవడో పిచ్చి వాడు చేశాడు అని కేసు నీ నీరుగార్చిన ఉదంతం కూడా హిందూ సమాజం గుర్తుపెట్టుకోవాలి.... ఇక వనస్పతి విషయమై ...అప్పట్లో నేను చిన్న వయస్కుడను... కాంగ్రెస్ రాజ్యం లో ఇందిరా గాంధీ గారు ప్రధాని గా వున్నారు..m వారి హయాం లో జంతు కొవ్వు ను వనస్పతి లో కలిపారు ...అది నిజం ..నిజం .. ఇక పార్లమెంట్ లో పెద్ద దుమారం చెలరేగి సభ యే వాయిదా పడింది... అప్పుడు వనస్పతి తయారీ లో కేవలం శాఖాహార నూనెలను మాత్రమే వాడుతూ పేపర్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ...ఇందులో ఎటువంటి జంతు వ్యర్థాలు లేవు అని ప్రకటించారు...అలా కొన్ని నెలల తరబడి వ్యాపార ప్రకటన లు వెలువడ్డాయి ..ఆ ఖర్చు ను సదరు వనస్పతి ఉత్పత్తి దారులు భరించారు ఇక ఆ వనస్పతి మీద కేవలం శాఖాహారం అని ఒక SYMBOL ను కూడా వేశారు .. నాకు తెలిసి అప్పట్లో ఆ SYMBOL ఎవరికీ తెలియదు...జనం తెలుసుకొనుట కూడా జరిగింది.... సరే...పై న వ్రాసినది పాత కథ.... ఇక జగన్ ( సైకో గారి ) working style చూస్తే ...ముందు మనసులో అనుకున్న పని చేసేయండి...ఆ తరువాత విషయాన్ని చూద్దాం... ఈ విషయాన్ని చాలా మంది చెప్పారు...అందులో ముఖ్యంగా జగన్ తో పనిచేసిన మాజీ ముఖ్య కార్యదర్శి యే చెప్పు కొచ్చారు... దానికి అనగా అగ్ని కి ఆజ్యం పోసినట్లు ...ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి వుండనే వున్నారు... ప్రతీదీ న్యాయ శాఖ సూచనలు తీసుకుని చెయ్యడం బహుశా జగన్ కు నామోషీ కావచ్చు.... ఇప్పుడు సాయ్ గారు చూపినా సాక్ష్యం ఆధారంగా ....ముమ్మాటికీ జగన్ చేసిన తప్పిదం...హిందువుల కు కడుపు మంట నే మిగిల్చారు... ఒకప్పుడు జగన్ తండ్రి అన్నట్లు ఏడు కొండలు కాదు కేవలం ఒక కొండ యే అని వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం ( దానీ వెనుక విదేశీ మత హస్తం వుందా అన్నది వేరే చర్చ ) ...ఆ తిరుమలేశుని కోపానికి ...ఆ జగన్ తండ్రి మరణించుట కూడా అందరూ చూసారు... అయితే ఒకప్పటి జగన్ తండ్రి చేసిన ఏడు కొండలు కాదూ...ఒకటే కొండ అన్నట్లు అవమానించే క్రమం...ఇప్పుడు అదే తండ్రి , తనయుడు హయాం లో హిందూ దేవాలయాల విధ్వంసం ...చూస్తే ...జగన్ అనే వ్యక్తి ముమ్మాటికీ ఆంధ్రా కు సీఎం గా వుండే వ్యక్తిత్వం లేని వాడు ...మెజారిటీ కి మిగిల్చిన కంట కన్నీరు గా చూడాలి... ఇక ఆ పులివెందుల కుటుంబానికి వెనుక విధ్వంసక శక్తులు , విదేశీ మత మౌఢ్యం వున్నట్లు తేటతెల్లం అవుతున్నందున ....అందరూ అప్రమత్తం అవ్వాలి... ఏదీ ఏమైనా వనస్పతి నీ వినియోగించుట , జంతు కొవ్వును వాడుట భరించరాని నేరం...ఘోరం... ఇక ఆ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు పెట్టీ విచారణ , శిక్ష వేస్తే మంచిది......