చక్కగా వివరించారు. ఒక బ్రాహ్మణునికి సరపడ సాంబారములు ఇచ్చిన సరిపోదా, ఎందుకంటే భోక్త ఒకరికే (పితృస్తానం ) కదా పెట్టేది. ఇంటిల్లిపాదికి సరిపడా అంతే, భారం అయ్యే అవకాశం వుంది. శక్తికొద్ది అనేది సమంజసమేమో. ఆ పద ప్రయోగం చేస్తే మరింతమంది ఉత్చాహవంతులవుతారు అని భావనతో అంటున్నాను.
పెద్దలు చాలా చక్కటి విషయాలు తెలియచేసారు.సవరించుకుంటాను.నేను ఎందుకు అలా చెప్పాను అంటే వండిన పదార్థములు ఇంట్లో అందరికి అందాలి, ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఉంటే బాగుండాదేమో అన్న ఉద్దేశ్యంతో కొంత లౌక్యాన్ని జోడించాను.
ఈరోజుల్లో మీరు చెప్పినట్టు చేయడం కుదరనిపని.అసలు ఇవ్వడం మానేసే ప్రమాదం ఉందండి. నాకు 73 ఏళ్ళు. నేను చిన్నప్పటినుండి మాపెద్దలు ఇచ్చేది చూచిన వాడిని. ఆరోజుల్లోకూడా ,అంటే సాంప్రదాయాలు చక్కగా పాటించేటప్పుడుకూడా ,మీరు చెప్పినట్టు ఇచ్చేవాళ్ళుకారండి. ఇలా తమరు పేర్కోనడం మంచిదాండి. అభాసుపాలవుతారు. ఆలోచించండి.
@@sathyaaballatigi7937 మీరు చెప్పింది కూడా వాస్తవమేనండి. కానీ చేయగలిగిన వారు ఆచరిస్తారు అని చెప్పాను.అసలు ఎవ్వరు చెప్పకపోతే తెలియకుండానే పోతుంది.చెయ్యలేని వారు ఎలా ఆచరించాలి,ఎన్ని రకాలుగా ఆచరించవచ్చో చెప్పానుru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
అన్నదానం వేరు పితృ కార్యం వేరు.road మీద డ్రైవ్ చేయాలి అంటే ఎలా కానీ rules ఉంటాయో అలాగే ఒక్కొక్క కార్యక్రమానికి దానికి తగ్గ rules ఉంటాయి.శాస్త్రం తెలుసుకుని చెయ్యటం మంచిది.శాస్త్రానికి వేదం ఆధారం
స్వామీ.... నేను బ్రాహ్మణుడిని. తాంబూలం, స్వయం పాకం రెండు ఇతోధికంగా అంతే తోచిన విధంగా. అంతే. ఎంత ఇవ్వాలి అని చెప్పకూడదు కదా. మనం బహుజన ప్రియులం కానీ భోజన ప్రీయులం కాదు కదా..... మీరు చెప్పిన కొంత information correct. కొన్ని మాత్రమే ఇవ్వాలి అన్నారు. అది కరెక్ట్. శాస్త్రం ప్రకారం అని చెప్పి అందరికీ ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలా చేయకపోతే మంచిది. ఇది కేవలం నా అభిప్రాయమే. ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు.
పెద్దలు చాలా చక్కటి విషయాలు తెలియచేసారు.సవరించుకుంటాను.నేను ఎందుకు అలా చెప్పాను అంటే వండిన పదార్థములు ఇంట్లో అందరికి అందాలి, ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఉంటే బాగుండాదేమో అన్న ఉద్దేశ్యంతో కొంత లౌక్యాన్ని జోడించాను.మంత్ర లోపం వలన బ్రాహ్మణుడికి,ద్రవ్య లోపం వలన యజమానికి దోషం.తెలిసి తెలియక వారికి తోచినంత రెండు టమాటా,రెండు వంకాయ మరీ దారుణం ఉల్లిపాయలు పెట్టేవారు కూడా ఉన్నారు.ద్రవ్యలోప దోషం రాకుండా ఉండటానికి సమృద్ధిగా పెట్టండి అని అర్థం అయ్యేలా చెప్పానండి.
ధన్యవాదాలు అండీru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.మహాలయ పక్షం,పితృదేవతల గురించి ఇంకా విషయాలు తెలుస్తాయి.
వంకాయ, ఆలూ, మా పెద్దలు esthuntaru andi...meeru evakudadu ani cheparu ....naku ayithe edi theliyadu andi, inka migatha ani vishayalu chala baga cheparu andi 🙏
అంతా ఇంతా అని కాదు. శక్తీయానుసారం ఎవరికైనా ఇవ్వవచ్చు కానీ బ్రాహ్మణులకె ఇస్తే ఫలం ఉంటుంది కారణం వారు దే వుని ఆశ్రవయిన్చిన వారు, పై గా పురహితం కోరేవారు. ఎవరో కామెంట్ చేసినట్టు బంగారు గొలుసులు ఉన్న వారికి ఇమ్మని ఎవరు చెప్పారు. పేద బ్రాహ్మణ వారికి ఇస్తే సబబు.
ఆయిల్స్ పాపులు, పాతకాలం లో లేవు, ఇంకా కొన్నాళ్ళు పొతే గ్యాస్ పొయి కూడా ఇవ్వమంటారు. పప్పు బియ్యం రెండు రకాల కూరలు, dashana తాంబూలం., ఇది కరెక్ట్ proceeser
స్వయంపాకం తీసుకునే బ్రాహ్మణుడు చెప్పిస్తాడు కర్తతో బియ్యం,ఉప్పు,పప్పు,కూరగాయ,చింతపండు,చల్లా, చమురు ,కాశీలోను,గయాలోను........అని చెప్పిస్తారు.దీంట్లో చమురు అంటే ఏంటి
నీకు పితృదేవుళ్ళపై నమ్మకం ఉంటే ఇవ్వు . లేకపోతే, లేదు. బ్రాహ్మలు వచ్చి నిన్ను అడుక్కోవట్లేదు కదా.ఆగ్యాస్ ,పప్పు కూరలు దక్షిణ, తాంబూలం, అన్నీనీకే మిగులుతాయి.
పూజారి గారికి ఇంటికి పిలిపించి స్వయంపాక దానం ఇవ్వాలా లేక మనమే దేవాలయానికి వెళ్ళి ఇవ్వాలా ? 12:30 pm To 3:30 సమయం లో దేవాలయాలు మూసివేస్తారు కదా స్వామి , పరిష్కారం తెలపగలరని మనవి
కాకరకాయ ఇవ్వొచ్చమ్మ,దొండకాయ,కందిపప్పు లాంటివాటిని వేదోక్తంగా భోక్తలతో చేసే బ్రాహ్మణులు వాడరు.కానీ నేను మరీ అన్ని తీసేయ్యకూడదు అని వీడియో లో చెప్పాను.కాకరకాయ చక్కగా దానం ఇవ్వొచ్చు.ఇంకా మంచి వీడియోస్ చేస్తాను చూడండి,లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి
.నేను ఎందుకు అలా చెప్పాను అంటే వండిన పదార్థములు ఇంట్లో అందరికి అందాలి, ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఉంటే బాగుండాదేమో అన్న ఉద్దేశ్యంతో కొంత లౌక్యాన్ని జోడించాను.విస్తరి చుట్టూ నీళ్లు తిప్పి అయిదు సార్లు నోట్లో వేసుకొని మింగుతారు.
అమ్మ తద్దినలతో పాటు ఇంకా పితృ దేవతలకు ప్రీతికరమైనవి సంవత్సరంలో 96దినాలు. 14మన్వాదులు, 16మహాలయాలు, 4యుగాదులు, 12సంక్రాంతులు, 12అమావాస్యలు, 13వ్యతీపాతములు, 13వైధృతులు, 12అన్వష్టకలు కలిపి 96 దినాలు.వీటి అన్నింటిలో పితృదేవతలకు ప్రీతిగా వాళ్ళని సంతృప్తి పరచవచ్చు.ఈ కాలంలో పెద్దగా ఎవ్వరు ఇవన్నీ ఆచరించడం లేదు,ఆచరించే మహానుభావులు కూడా కొందరు ఉన్నారు.
అమ్మ పితృదేవతలకు చేసే శ్రార్ధ కర్మలు ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క విధంగా,ఒక్కొక్క నియమాలతో చెప్పబడింది.బ్రాహ్మణులకు ఒకలగా,క్షత్రియులకు ఒకలాగా,వైశ్యులకు ఒకలగా,మిగతా వారికి ఒకలగా.బ్రాహ్మణులు ఆచరించే విధానం లో ముగ్గు పెట్టారు.వైశ్యులలో కొందరు వేదోక్తం పాటించే వారు ఉన్నారు,కొందరు పురాణోక్తం పాటించేవాళ్ళు ఉన్నారు.వేదోక్తం పాటించేవారు ముగ్గు పెట్టారు,ఇంకా ఇంట్లో రోజు చేసే దేవుడిపూజ నైవేద్యం లో కూడా నియమాలు ఉంటాయి.పురణోక్తం వారు పాటించరు.అయినా స్వయంపాక దానం ఇవ్వడానికి ఈ నియమాలు ఏవి అవసరం లేదు.
మధ్యాహ్నం 12:30 నుండి 3:00 గంటల మధ్యలో అపరాహ్నం అంటారు అమ్మ,ఆ సమయంలొనే పితృదేవతలను పూజించాలి నియమం,ఈ మధ్య చాలామంది తెలియకనో,ఆరోగ్యం సహకరించకనో,ఆఫీసులు పనులు ఉండి ఉదయాన్నే ఇస్తున్నారు,అది వారి ఇష్టానికి విడిచిపెట్టడమే.
@@tvramakrishna7790 ఇచ్చిన ద్రవ్యం అదేరోజు వండుకొని అపరాహ్న కాలం లో భుజిస్తే పితృదేవతలు తృప్తి చేందుతారు అనే ఏమి లేదండి.ఆ సమయం లో పితృ దేవతలు పుణ్యలోకలకు వెళ్లాలని సంకల్పించి,ఏ బ్రాహ్మణుడికి ఐతే స్వయంపాకం ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ బ్రాహ్మణుడిని మహా విష్ణువుగా భావించి 8 ఉపచారాలతో(ఆవాహనం, ఆసనం,ఆర్ఘ్యం,పాద్యం,ఆచమణీయం,గంథం, అక్షతలు,పుష్పం)అర్చించిన తర్వాత స్వయంపాకం ఇచ్చి,దాన సాద్గున్యార్థం దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.ఇది అయితే వాస్తవమైన పద్దతి.ఇప్పుడు ఇవన్నీ జరగటం లేదు.ఎదో మాములుగా చేతికి తీసుకుంటున్నారు.ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఇంతకాలం ఇవన్నీ లెవ్వు కొత్తగా చెప్తున్నారు అనేవారు కొందరు,ఎవరైనా బ్రాహ్మణులు చూస్తే లేని పోనివి చెప్తున్నారు అని తిట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు.బ్రాహ్మణులతో తిట్లు పడకూడదు.ఒక పితృ అమావాస్య రోజే గ్రామాల్లో వందలమంది స్వయంపాకం ఇస్తారు,అదే రోజు అంతమందితో ఆ బ్రాహ్మణుడు అర్చన చేయించుకోలేడు,అదే రోజు అవన్నీ వండుకొని తినలేరుకదా.ఆ మధ్యాహ్న సమయంలో వాడుకొని తినడం ముఖ్యం కాదు,బ్రాహ్మణుడిని అర్చించడం స్వయంపాకం ఇవ్వడం ముఖ్యం.
కడగ వలసిన అవసరం లేదమ్మ,మీకు పితృదేవతలపైన బ్రహ్మణులపైన ఉన్న శ్రద్ధ భక్తి గొప్పవి.వీలైతే ఇచ్చే వాటిలో పుచ్చులు లేకుండా చూసుకోండి.సరిపోతుంది.ఇంకా మంచి విషయాలపైన వీడియోస్ చేస్తాను subscribe చేసుకొని,వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చెయ్యండి.
ఓహో అవునా,బ్రాహ్మణుడు వంటలో తాలింపు ఎలా వేసుకోవాలో చెప్పండి.నీళ్లతోనా? స్వయంపాకం తీసుకునే బ్రాహ్మణుడు చెప్పిస్తాడు కర్తతో బియ్యం,ఉప్పు,పప్పు,కూరగాయ,చింతపండు,చల్లా, చమురు ,కాశీలోను,గయాలోను........అని చెప్పేస్తారు.దీంట్లో చమురు అంటే ఏంటి
నూనె ఇవ్వొచ్చమ్మ,చెప్పేస్తారు అయ్యగారు బియ్యం,ఉప్పు, పప్పు,బియ్యం , కూరగాయలు,చింతపండు, చల్ల, చమురు(నూనె)అని.తీసుకోకపోతే వారికి సంపూర్ణమైన అవగాహన లేనట్లే
బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వనక్కర్లేదు. హిందువులు అయిఉండి, లేనివారు అయితే చాలు, ఎవ్వరికైనా ఇవ్వవచ్చు. లేదా తినపించ గలిగేవి ఆవుకు తినిపించవచ్చు. ఇది శాస్త్ర సమ్మతం. ఈ వీడియోలో మాటలు కరెక్టు కాదు. మీరు ఆ రోజు మీ పితరుల స్నేహితులకు భోజనం కల్పించినా మంచిదే.
@@vsvydicchannel6853 I, T. Siva Prasada Rao, MA(Astrology), MA(History), CTET, CSET, FCARD, several Astrological Books Writer, Chairman, Centre for Astrological Research & Development.
@@kalad7565 ఇంకొకళ్ల కామెంట్ చూడండి,అందులో చెప్పాను,కందిపప్పు కూడా వాడారు కానీ అన్ని తెసేయ్యలేము కదా అని చెప్పాను అని.కొన్ని కొన్ని మొదటినుంచి అలవాటు పడి ఉన్నారు.అది కూడా వద్దు అని చెపితే వినరు సరికదా నాకు ఏమి తెలియదు అంటారు,కొంత లౌక్యాన్ని జోడించాను అని చెప్పడం లో అర్ధం అదే
@@kalad7565 ఒకరు అడిగిన ప్రశ్నకు నేను ఇచ్చిన జవాబు(కాకరకాయ ఇవ్వొచ్చమ్మ,దొండకాయ,కందిపప్పు లాంటివాటిని వేదోక్తంగా భోక్తలతో చేసే బ్రాహ్మణులు వాడరు.కానీ నేను మరీ అన్ని తీసేయ్యకూడదు అని వీడియో లో చెప్పాను.కాకరకాయ చక్కగా దానం ఇవ్వొచ్చు.)
బ్రాహ్మణులకు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? ఒక అనాధ కు, నిజంగా ఆకలి తో ఉన్న వాడికి సంతృప్తి గా భోజనం పెడితే పితృ దేవతలకు సంతృప్తి కలగ దా??? ఎన్నాళ్ళు బ్రహ్మణులు ఇలా సామాన్యులను పితృ దేవతల పేరుతో భయపెట్టి పీక్కు తింటారయ్యా???? పూజల, శుభ కార్యాల సంభావనలు చాలటం లేదా??? మా గుడిలో పూజారి మెడలో ఇంత లావు బంగారం గొలుసు, చేతికి 6 ఉంగరాలు వుంటాయి... దేవుడికి కొబ్బరి కాయ కొట్టటం కూడా పగలేస్తాడు తప్ప భక్తి కనపడదు.. ఇంట్లో పనికి మాలిన కొడుకు ఒకడు, మానసిక వికలాంగుడు ఒకడు పుత్ర సంతానము, వీధులు పట్టుకు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే పుత్రిక ఒకటి..... జనాన్ని పీక్కు తినటంవల్లనే అతనికి ఆ దౌర్భాగ్యం అని అంటుంటారు మా వూర్లో....అతన్ని చూసాక బ్రాహ్మణుల కు ఏదైనా ఇవ్వటం కంటే అనాధ లకు పెట్టటం మంచిది అని అనిపిస్తుంది
ఎవరినో ఒక్కళ్ళను చూసి ఒక వర్ణాన్నే దూషించడం సరికాదు కదా.జన్మమొత్తం నిష్ఠ నియమాలతో నిరంతరం లోకం యొక్క క్షేమం కోరుకుతూ, నిస్వార్థంగా,డబ్బుపైన వ్యామోహం లేకుండా జీవించే బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు.అనాధాలకు అన్నం పెట్టండి వద్దు అనడం లేదు మంచి విషయమే.బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వాలి అంటే పురోహితం,పౌరహిత్యం చేస్తాడు కనుక.పురోహితం అంటే తను ఉండే పురం(ఊరు)యొక్క హితవు కోరేవాడు,పౌరుల యొక్క హితవు కోరేవాడు అని అర్ధం,ఏ వృత్తి చేసేవాడు భోజనం చేసినా అరిగి పోతుంది కదా,నిరంతరం వేద శాస్త్ర పఠనం, దేవత అర్చన చేస్తున్న ఆ బ్రహ్మణుడి శరీరం నిలబెట్టేది ఆ ఆహారం.ఆ పుణ్యం దానం చేసిన దాతకు దక్కుతుంది.ఇంకొక విషయం ఏమిటి అంటే దాతలు ఇచ్చే దానం ద్వారా వారియొక్క దోషాలు పాపాలు కూడా బ్రహ్మణుడికి వెళ్లిపోతాయి,వాటిని ఆ బ్రాహ్మణుడు జపము,అనుష్ఠానము ద్వారా పోగొట్టుకోగలడు,మిగతవారు అది చెయ్యలేరు.బ్రాహ్మణ ధర్మాలు 6 ఉన్నాయి.అధ్యయనం-అధ్యాపనం(చదువుకోవాలి-చదువు చెప్పాలి)యజనం-యాజనం(యజ్ఞాలు పూజలు చెయ్యాలి,వేరే వారితో చేయించాలి)దానం-ప్రతిగ్రహణం(దానం చేయాలి,ఎవరైనా ఇచ్చిన దానం తీసుకోవాలి)అందుకే బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.ఇంకొక విషయం కూడా శాస్త్రం చెప్పింది ద్రవ్యలోపం చేస్తే పూజ చేయించుకునేవారికి దోషం,మంత్రం లోపం చేసిన పూజ సరిగా జరిపించక పొయ్యిన,దానం తీసుకున్న తర్వాత జమం చెయ్యకపొయ్యినా బ్రహ్మణుడికి దోషం.ద్రవ్యలోపం దోషం యజమాని,మంత్రం లోపం దోషం బ్రాహ్మణుడు అనుభవించక తప్పదు.
ఇంకో విషయం బంగారు గోలుసుని బాగానే గమనించారు,ఒక 30 సంవత్సరాల క్రిందట తిండికి కూడా వెతుక్కున్న బ్రాహ్మణులు ఉన్నారు అదికూడా గమనించండి.అప్పుడు ప్రజల దగ్గర లెవ్వు ఇవ్వలేదు,ఇప్పుడు సంపాదిస్తున్నారు ఇస్తారు.అంటే బ్రాహ్మణులు బంగారం వేసుకోకూడదా,మంచి ఇల్లు కట్టుకోకూడదా ఒక కార్ కొనుక్కోకూడదా???మీ ఉద్దేశ్యం ఏమిటి???అలా అని లేనివారి దగ్గరకూడా బలవంతంగా వసూళ్లు చేసే పురోహితులు నేను సమర్దించను.
@@bulusueshwarkumar1407 అవునండి ఇవ్వవచ్చు,ఈ స్వయంపాకం ఇవ్వడాన్ని ఆమశ్రార్ధం అంటారు,ఇది ఇవ్వలేని వాళ్ళు వాటి విలువ డబ్బులు ఇవ్వవచ్చు.ఇలా డబ్బులు ఇచ్చేదాన్ని హిరణ్యశ్రార్ధం అంటారు.పైన లింక్ చూడండి.