పెద్ద పెద్ద మీడియా లు జనాలకి అవసరమయ్యే వార్తలు పక్కన పెట్టీ....వాళ్ళు చూపిందే వార్తలు అవే మనకి అవసరమయ్యే వార్తలు అన్నట్టు ఉండగా.......మీలాంటి యూట్యూబ్ జర్నలిస్ట్స్ అండ్ యూట్యుబర్స్ ఇలాంటి వార్తలు బయటకి తీసుకురావడం గొప్ప విషయం..మీకు అభినందనలు...
@@tom99995 idhi oka cross breeding...deeni mother Muslim father Christian...deeni overaction chudalekante...news reporter Job teesaru....deeni face chuste vomiting vastayee 😅
దయచేసి మీడియా సపోర్ట్ చెయ్యాలి. సామాన్యుడు ఏమి చేయలేని పరిస్థితి, ఇది అందరికి తెలుసు, ఐఏఎస్ ఎగ్జామ్స్ కూడా ఇలానే జరుగుతాయ్ కానీ ఎవరికీ తెలియదు. ఏమి చేద్దాం పెద్దవాళ్ళు ఎప్పుడు అంతే
భాజపా గెలుస్తుందని..... కేంద్రంలో... ఎన్నికల ఫలితాల వచ్చే రోజు నీట్ రిజల్ట్స్ ప్రకటించారు.... ఆ 67 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఒకడే ర్యాంక్ వస్తుంది.....
@@jayachandrak3436yes 195 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటినుంది DRDO,isro,hal, BALCO,midhani,iit,iiit,aims, బ్యాంకుల జాతీయత,పంచవర్ష ప్రణాళికలు,mgnregs,2005ఆర్టీఐ ఆక్ట్,విద్యాహక్కు చట్టం,అహరహక్కు చట్టం,కనీస సమాన వేతనాల హక్కు చట్టం,1974 PROKHRAN అణుప్రయోగం,ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవిత కాలం చాలదు మీ గొడిగాడు ఏమి పీకిండో చెప్పు ఈ 10 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ 55లక్షల కోట్ల అప్పు చేస్తే 10 సంవత్సరాల్లో 165 లక్షల కోట్లకు అప్పును పెంచిన దరిద్రుడు మోది
@Thulasi chandu 2024 లోక్సభలో యాంటీపేపర్ లీక్ బిల్ పాస్ అయింది. నీ ఆదాయంకోసం వ్యూస్ అండ్ కాంగ్రెస్ వేసే కుక్క బిస్కిట్స్ కోసం దుష్ప్రచారం చేయకు. నువ్వు కూడా భాద్యతలేని అదాయంకోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసే …. వి
జై మోడీ తాత విద్యార్థులను కూడా అమ్మేస్తున్నావా🤷🏻♀️🤦🏻♀️ జనాలకి తెలియట్లేదు కులం మతం అని కొట్టుకోవడం కాదు అండి మనం అందరం ఒక్కటే ఇలాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి మళ్ళీ NDA ని ఎక్కించారు మన పిల్లల భవిష్యత్తు ని కాళ్ళక్రింద తొక్కుతున్నారు 😮💨🥲
@@dasharthraju3221జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యం కోసం కాదు పార్లమెంట్ ఎన్నికలు రాముడు దేవుడా కాదా రాముడు కి ఎంత మంది ఓటు వేస్తరు అనే ఓటింగ్ జరిగింది AP లో ఎవరి కులం గొప్ప తేలుచు కోవటానికి జరిగిన ఎన్నికలు కాపు కమ్మ రెడ్డి ఎవరి కులం గొప్ప ఓటింగ్ పెట్టరు ప్రజాస్వామ్యం కోసం ఎవరు ఓటు వేయలేదు Muslim Christian SC ST వైశ్య బలిజ ఇలాంటి వారు మాత్రం ప్రజాస్వామ్యం కోసం ఒటు వేసరు
@@homeolife👌👌👌 not all muslims n sc,st people vote for democracy కొంతమంది మాత్రమే as యూ mentioned మెజారిటీ కాపు, కమ్మ,రెడ్డి బ్రాహ్మిన్స్ గౌడ యాదవ other oc, bc లు voted based on caste
నేను మరో స్కాం గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. నార్త్ నుండి నేవీ లో డబ్బులు ఇచ్చి ఒకే స్టేట్ నుండి ఎక్కువ మంది ఒక cader వారు సెలక్ట్ అయ్యారు. ఆర్టీఐ లో అప్లై చేస్తున్నాను
ఈ దేశం ప్రజల మనోభావాలతో యదేచ్చగా ఆడుకుంటుంది. ఎవరు సరైన డాక్టర్, ఎవరు సరైన డ్రైవరో తెలియ ని పరిస్థితి. బయటకు వెళ్ళితే , సక్రమంగా తిరిగి వస్తామన్న నమ్మకం లేదు.
నీట్ ఒకేసారి ఇన్ని ర్యాంకు రావడం నాకు తెలిసి ఇంతవరకు రాలేదుదీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను స్కాం జరిగింది పేపర్ లీకేజ్ అయింది కాబట్టి అన్ని ర్యాంకులు వచ్చాయి అనుకుంటున్నా
వ్యాపం స్కాం అని గూగుల్ లో కొట్టు... తెలుస్తాది... ఎలా అందులో అభియోగాలు ఉన్నవారు చనిపోయారు తెలుస్టది....లేదా MX player లో ఒక వెబ్సిరీస్ ఉంది చూడు@@AtoZallmix
చదువు గురించి, మార్కులగురించి ఆయనకు ఏమి తెలుసు, ఎవరిమీద కేసులు బనాయించి తనకు పోటీ లేకుండా లోపలతొయ్యాలి, it. Ed.ఎవరిమీద ప్రయోగించాలి అనే కుచ్చిత ఆలోచనలు తప్ప ఏమీ ఆలోచించే బుర్ర లేదు.
ఒరే అయ్య ఈ పేపర్లీక్ విషయం మీద మోడీ govt బిల్ pass చేసింది కానీ ఎలక్షన్ వల్ల పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దానికి వ్యూస్ అన్స్ మనీ కావలి ఈ విషయం చెప్పటానికి. ఇలా చెప్తే దానికి పైసలు వస్తాయి.మరి నీకు ఏం వచ్చింది ఎం తెలియకుండా కామెంట్ చేస్తే.
Evm లే టాంపరింగ్ అవుతున్నాయి, నిజాయితీ గల నాయకుడు లేడు, విలువలు గల పార్టి లేదు. బ్యాలెట్ పేపర్ ఓటింగ్ రావాలి. విలువలు గల నాయకులకు అధికారం ఇవ్వాలి. అకౌంటబిలిటీ ఉండాలి. లేకపోతే దొంగలు దేశాన్ని ఏలుతారు, వేలిముద్ర గాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారు. అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పేపర్స్ అమ్మేస్తున్నారు, టెలంట్ ఉన్నా ర్యాంక్ తక్కువ రావడం తో పేదవాళ్ళు ఉన్నత చదువులు చడవలేకపోతున్నారు. కార్పొరేట్ కాలేజీ లు సీట్లను అమ్ముకుంటారు.
మేడంగారు నీట్-ఎగ్జామ్ ను మళ్ళీ నిర్వహించడమే ఉత్తమమైన ఆమోదయోగ్యమైన చర్య. మన తెలంగాణలో గ్రూప్ వన్ మూడవసారి నిన్న జర్పించారు.కష్టపడి చదివి ఇప్పుడు ర్యాంక్ తెచ్చుకున్నవాళ్ళు కచ్చితంగా ఎన్నిసార్లు పెప్టిన అదే బెటర్ మార్క్స్ పొందుతారనడంలో ఎలాంటి సందేహం ఉండదు.కాబట్టి మళ్ళీ నిర్వహించడమే న్యాయమైన డిమాండ్
గుజరాత్ లోని కొద్దీ మంది కోసం, ఈ ఉన్మాదపు BJP దేశం మొత్తం ను నాశనం చేస్తుంది.... ఇలాంటి వాళ్ళ చేత మోడీ కి, అమిత్ షా లకి రేపు హార్ట్ ఆపరేషన్ చేయమని సుప్రీం కోర్టు ఆర్డర్ వేయాలి. ఇద్దరిని చేతకాక చంపేస్తారు.... దేశానికీ పట్టిన శని పోతాది....
ఎక్కడ నుంచి వస్తార్ర updated జ్ఞానం లేని మూర్ఖులు. 2024 లోక్సభలో యాంటీపేపర్ లీక్ బిల్ పాస్ అయింది. ఎలక్షన్స్ వల్ల ఇంప్లిమెంట్ కాలే. new bill ప్రకారం నేరం రుజువు అయితే దీని శిక్ష ఎంటో తెలుసుసా 1 crore fine అండ్ 10 years jail . ఇది latest బిల్.నీ ఆదాయంకోసం వ్యూస్ అండ్ కాంగ్రెస్ వేసే కుక్క బిస్కిట్స్ కోసం దుష్ప్రచారం చేయకు. నువ్వు కూడా భాద్యతలేని అదాయంకోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసే …. వి
మోడీ govt. లొ అన్ని రాష్ట్రాల్లో,ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని పరీక్షలు లీక్ అయ్యాయి,చాలా పోటీ పరీక్షలు రద్దు అయ్యాయి.పోటీ పరీక్షలు రద్దు ఆయితే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరంలేదు,అందుకే ఈ లీకులు,రద్దులు.హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రం.ఫస్ట్ ర్యాంక్ ఒక్క దక్షిణ భారత్ కే సాధ్యం,ఉత్తర భారత వాళ్లకు అంత సత్తా లేదు. గుజరాత్ వాళ్లకు అసలు అంత సత్తలేదు.దీంట్లో కేంద్ర కుట్ర ఉన్నది.అందుకే జనాలు బీజేపీ కి సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు.
తులసి గారు అభినందనలు... మీరు స్పందించారు వందనాలు... ఒక వేళ కౌన్సిలింగ్ conduct చేసినా గానీ మన తెలుగు విద్యార్దులు బాగా నష్టపోతారు.... వున్నావే తక్కువ సీట్లు... అందులో మరలా నార్త్ వాళ్ళ స్కాం కోత....కావున కనీసం మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్య మంత్రి వర్యులు స్పందించి....MBBS admission lo Govt colleges లో self finance,,,NRI కోట సీట్లు రద్దు చేసి అన్నీ A. category లో భర్తీ చేసేటట్లు చర్యలు తీసుకోవాలి... అలా చేస్తే ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది.. విద్యార్దులకు మంచి జరుగుతుంది.... దయ చేసి ఈ విధంగా అయినా ప్రభుత్వం స్పందించినట్లు మీ కాంట్రిబ్యూషన్ అందించగలరు....through your channel voice..🎉🎉
ఒక విద్యార్థి మామ గా respond అవుతున్న..re-Neet conduct చేస్తే అందరూ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది...ఎక్కడ అవకతవకలు జరిగాయి కనీ పెట్టి అలాంటి విద్యార్థులు మాత్రమే నష్ట పోయే విధముగా కోర్టు శిక్షించాలని మనవి..కొందరు విద్యార్థులు వల్ల అందరూ విద్యార్థులు నష్ట పోవడం లో అర్దం లేదు..కోర్టు..ప్రభుత్వం యొక్క బాధ్యత సక్రమంగా నిర్వర్తించు తూ..యెవరికి నష్టపోయే విధముగా కాకుండా..కేవలం తప్ప చేసిన విద్యార్థులు నష్టపోయే లా మరియు..వచ్చే కాలం లో ఇంకో ఎవరూ అలాంటి తప్ప చేయకుండా శిక్షలు ఉండాలని మనవి.
Re exam pettalsindhey...ekkada thappu jarigindhi theliyali antey ..enquiry veyyali...adi immediate report raadu...students ki years waste avthayi report kosam wait chesthey..first re exam strict ga conduct chesi..dani tho paatu enquiry parallel ga run cheyyali... Stringent punishment should be imposed on culprits
ఎవరి వాటాలు వాళ్ళ కు అందాయి అమ్మా ఎవరు ఇంకా మాట్లాడారు రకరకాల కారణాలు వలన అలస్యం అయితే మార్కుల కలపడం అంటే వాళ్ళ ఎంతటి మేధావులు అయివుండాలి, దీని వెనుక కేంద్ర మంత్రి లు పాత్ర ఉన్నాది, చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఏమి చేస్తారో చూడాలి ఎందుకంటే వీళ్ళు మోదీ కి పూర్తి సహకారం అందించారు కదా చూడాలి, NEET పరీక్షలు వ్రాసినవారు తెలుగు వాళ్ళు ఉన్నారు, అ విషయం గుర్తు బాబు గారు, పవన్ గారు గుర్తుంచుకోవాలి మిత్రమా
లోక్సభలో యాంటీపేపర్ లీక్ బిల్ పాస్ అయింది. నీ ఆదాయంకోసం వ్యూస్ అండ్ కాంగ్రెస్ వేసే కుక్క బిస్కిట్స్ కోసం దుష్ప్రచారం చేయకు. నువ్వు కూడా భాద్యతలేని అదాయంకోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసే …. వి
నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలిప్రతి mla mp ప్రతి ఒక పౌరుడు స్పందించాలి ప్రతి ఒక్క ప్రజలు కూడా స్పందించాలిసీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై స్పందించి రి నీట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి
@@boddepallikalyan2170 proof araku mla chupincharu...counting ki polling votes ki difference undhi ani and mangalagiri lo kuda almost 26000 votes difference vachindhi....and may 14th election commission 76.4 or .5 percent ayindhi ani cheppi may 15th 80.4 something cheppindhi one day lo 4.5 percent difference cheppindhi....may 14 election jaragakunda 17lack votes ellaa increase ayyayi.....? Eppudu prajalatho unde kethireddy like mla's odipovadam vichithram ga undhi and chellaa mandhi vote vesam kaani counting lo ah booth nunchi oka vote kuda ledhu ani chepthunaru......ka Paul garu kuda questions rise chesaru.......
అక్కడ తెలివిగా రాజకీయాన్ని ఉపయోగించి ఒక వర్గం అగ్రకులం వాళ్లకి ప్రతి డిపార్టుమెంటు లో టాలెంట్ లేకపోయినా జొప్పిస్తున్నారు ఆల్రడీ ews రిజర్వేషన్ తో బీసీలకు పెద్ద దెబ్బ కొట్టింది కానీ మతం మత్తులో ఉన్న వాళ్లు మాకు రిజర్వేషన్లుకు సంబందం లేనట్ఠున్నారు వాళ్ళు ఎలా అంటే మిడిల్ క్లాస్ లా అలా అగ్రకులం లా గొప్ప గా ఉండదు దళితులా కిందకి ఒపుకోలేరు