తూర్పు కనుమల వెంబడి అనేక పర్యాటక కేంద్రాలున్నాయి. పెద్ద సంఖ్యలో టూరిస్టుల తాకిడి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ దశాబ్దం క్రితం ఆ పేరు కూడా ఎవరూ వినని ఓ కొండ ప్రాంతం ఇప్పుడు పర్యటకులతో పోటెత్తుతోంది. అదే తూర్పు గోదావరి జిల్లాలోని గుడిసె. ఇది మారేడుమిల్లి మండల కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
#Gudisa #EastGodavari #Travel
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
14 янв 2022