గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
ఎలాగూ కందుకూరు వరకు వచ్చారు కాబట్టి పామూరు లో ఉన్న "మోడ్రన్ కేఫ్" హోటల్ లో కూడా టిఫిన్స్ ట్రై చేసి చూడండి అన్న. స్పెషల్ గా ఇడ్లీ సాంబార్, వడ సాంబార్,పూరీ ట్రై చేసి చూడండి అన్న
ఎప్పటి లాగానే,మరొక మంచి వీడియో, లోకనాథ్. ఇలాంటి, చిన్న చిన్న eateries ని సందర్శిస్తూ, మంచిపని చేస్తున్నావు. మైక్ పట్టుకున్న తర్వాత, చేతులు కడుక్కొని ఆహారం తినటం మొదలుపెట్టు, లోకనాథ్.