గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది ఇప్పుడు... కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల మతం మారండి మతం మారండి అని.... మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది.... మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే... మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో..... ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి ------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది ప్రస్తుతం.....భారత్ లో ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> అఖండ భారతం ముక్కలయ్యింది ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> కుల గొడవలు పెంచారు ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> సనాతన సామాజిక వ్యవస్థ ను కూల్చారు ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెడుతున్నారు మేలుకోండి హిందువులారా..... భారత దేశాన్ని కాపాడుకోండి...... అది మీ బాధ్యత.....అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం... జై భారత్ మాత....జై భారత్
I am in Canada. Today I am taking an oath that I will do whatever you asked me to for the betterment not for me , for all Hindus in the world. I am already following sanathana dharma. I will be doing this without any personal benefit. Om namah shivaaya. Serve jane ssukhinobhavanthu
పరిపూర్ణానంద ఈ రంగంలో చాలా కృషిచేశారు,తన భారత్ టుడే ఛానల్ ద్వారా.ఇప్పుడా ఛానల్ కనపడటంలేదు.ఆయన కనపడటం లేదు.దయచేసి అలాంటి వాళ్ళని కలుపుకు పోండి.మనలక్ష్యం నెరవేరుతుంది.
కేవలం కార్తీక మాసంలో భక్తి టీవీ ద్వారా వేలాదిమందిని భక్తి మార్గంలోకి తీసుకు రాగలిగినప్పుడు మీరు సంకల్పిస్తే తప్పక నిజమైన హిందువులు ధర్మరక్షణ కోసం నిలబడతారు.
ప్రాంతాల వారీగా హిందూ సంఘాలు ఏర్పడి మీరు సూచించిన విధంగా ప్రతి ఆదివారం కలిసి హిందూ ధర్మం గూర్చి చర్చించాలి. జరుగుతున్న అన్యాయం గూర్చి వివరించాలి. గొప్ప రాజకీయ శక్తిగా ఎదిగి శాసించే స్థితికి వస్తే మొత్తం వ్యవస్థ బాగుపడుతుంది.
చూడ ముచ్చటగా వుంది మిమ్మల్ని చూస్తుంటే... ఎంత సంప్రదాయంగా ఉన్నారు. అందుకే అంటారు మన హిందూ సాంప్రదాయం ఎంత గొప్పగా వుంటుంది అని. జై హింద్ జై భారత్. మేరా భారత్ మహాన్. జై శ్రీ రామ్. లోకా సమస్త సుఖినోభవంతు. 🙏🙏🙏
సామవేదం షణ్ముఖశర్మ గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు యజ్ఞాల గురించీ వేదం గురించి తెలియచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది,,మేము ఎప్పడూ అనుకుంటూ ఉంటాం,అసలు ధర్మాన్ని రక్షించే యజ్ఞాలు లేవా అని మేము అనుకునేవారము, మేము వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గురు దేవుల వీడియోలు చూస్తుంటాము, వేదాల గురించి తెలుసుకుంటూ ఉన్నము,చాలా చాలా మంచి మాట మాకు నచ్చిన మాట ధర్మ రక్షణ కొరకు యజ్ఞాలు ఉన్నాయి అని, ఫండ్స్ ద్వారా మీరే ఆ యజ్ఞాలు చేయించండి గురుదేవా, ధర్మం రక్షించబడాలి వేదాలు రక్షించ బడాలి,మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰
హిందువులలో కర్మ.జ్ఞాన.భక్తి మార్గాలున్నాయి.వీటిని అవలంబించేవారిలో అధికులు భక్తిమార్గాన్ని అనుసరిస్తున్నారు.వీరు కుడా వైయక్తికంగానే దాన్ని అనుసరిస్తారు.ఇతర మతస్థులు సామూహిక ప్రార్థనలు చేస్తారు.అందువల్ల వారిలో మతపరమైన ఐకమ్యంఏర్పడుతోంది.పూర్వం పల్లెలలో ఏకాహాలు చేసేవారు.ఇప్పుడు అవికూడా లేవు.భక్తి ఒక్కటే మనుషులని ఏకం చేస్తుంది.అది సామూహిక భక్తి కావాలి.మునుపు రాజకీయ అణచివేత.మీడియాద్వారా వ్యతిరేకప్రచారం హిందువు నోరు నొక్కాయి.సాధ్యమైనంతవరకు సామూహిక భజనకార్యక్రమాలని ప్రోత్సహించి వాటికి తప్పనిసరిగా అందరు హాజరయేటట్లు చేస్తే హిందువులలో ఐకమత్యం కలుగుతుంది.నాస్తికులు.కమ్యూనిస్టులు హిందువులలోనే ఎక్కువమంది ఉన్నారు.దీనికి కారణం కొంతకాలం క్రితందాకా జరిగిన బ్రెయిన్ వాషింగ్.ఇప్ఫుడు ప్రముఖుల ప్రవచనాలవల్ల బాగా మార్పు వచ్చింది.
మంచి కార్యక్రమం. అయ్యా! మీరు రాజీవ్ మల్హోత్ర, సుబ్రమణ్య స్వామి వంటి వారి గ్రంధాలను తెలుగు చేయించి మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నం వంటివి చేయిస్తే మీ ఆశయానికి - అటువంటి వారి పరిశ్రమ మరింతదోహదపడుతుంది. ఇప్పటివరకు వారి గ్రంధాలు (బ్రేకింగ్ ఇండియా మినహాయించి) ఏవీ తెలుగులోకి రాకపోవడం - సనాతనధర్మ పరిరక్షకుల ఉదాసీన వైఖరికి తార్కాణం.
Your analysis is extraordinary and praise worthy.The sankalpam prepared by you may please be published in Rishipeetam magazine for the benefit of all or maybe kept in Utube._P.Ramachandra Murty/Vsp.
ఇన్నాళ్ళకు ఒక చర్చ మొదలైంది. ఇదొక్కటే సరిపోదు.ఒక్కడుగు వేయ్యండి.హిందూ సమూహాలను ఎర్పాటు చెయ్యండి.ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించగలం.ఉదాహరణకు శివశక్తి కరుణాకర్ ని చూడండి. రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మంది సభ్యులు ఉన్నారు.పరిశీలించండి మీలాంటి పూజ్యులకు చెప్పదగినవాడిని కాదు. మన్నించగలరు.
🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊ 🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊ 🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊
సమావేశాలు పెట్టడం చాలా మంచి ఆలోచన.శ్లోకాలు,అవి పఠించడం అయిపోయిన తరువాత మన దేశ అసలు చరిత్ర చెప్పండి తప్పకుండా ఫలితం ఉంటుంది.మీరు మొదలు పెడితే తప్పకుండా ఎన్.ఆర్.ఐ లు లాంటి వాళ్ళు సాయం చేస్తారు.
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి పాదాభివందనంలు,శ్రీ శాస్త్రి కూడా నమస్కారములు,ఆదివారం పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా,,శాస్త్రిగారు అన్నటుగా మనకు స్వంత యూ/టు ఛానెల్, పేపర్, టి వి .అవసరం ఎంతైనా ఉంది,మరియు ఆదివారం సత్సాంగము మీరు అన్నటుగా ఎంతైనా అవసరం ఉన్నదని మా అనుభవం, తప్పులుంటే మన్నించగలరు
ఇప్పుడు హిందూ దేవాలయాలు వాటి ఆస్తులు ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి, లంచ గొండి ప్రభుత్వాల ద్వారా వాటిలో కొన్ని / చాలా అన్యాక్రాంతం అయ్యాయి. హిందూ దేవాలయాలయాలను, వాటి ఆస్తుల ను హిందువులకే అప్పగిస్తే హిందూ యూనివ్సిటీ లు పెట్టుకోవచ్చు, మన గ్రంధాల పై తగిన రీసెర్చ్ చెయ్యవచ్చు, గ్రంథాలను ప్రచురించ వచ్చు. మీ లాంటి వారు ముందుకి వచ్చి కోర్టు ల్లో ఈ విషయంపై ఎందుకు ఫైట్ చెయ్యడం లేదు? జగ్గి వాసుదేవ్ గారు తమిళ నాడు లో ఈ పని మొదలు పెట్టారు. ఆంధ్రా లో మీరు మొదలు పెట్టండి...సెక్యులర్ ప్రభుత్వాలు ఈ దేశం లో కేవలం హిందూ మతం పైనే ఎందుకు ఇలాంటి పెత్త నాలు చేస్తున్నాయి? అది రాజ్యాంగ విరుద్ధం కాదా? మనం పోరాడాలి. సుబ్రమణ్య స్వామి గారు ఈ విషయం మీద పోరాడుతున్నారు. వారితో సహకరించి అందరం ముందుకు రావాలి. అప్పుడే ఈ ధర్మం నిలబడుతుంది. మన ధర్మాన్ని, మీరు చెప్పినట్లు, మనమే రక్షించు కోవాలి, అపుడే ఈ ధర్మం పది కాలాల పాటు తనని తాని రక్షించు కొని నిలబడుతుంది.
అయ్యా నమస్కారాలు హిందూ ధర్మం కాపాడాల్సిన ధర్మం గురువు ల చేతిలో ఉంది అని కులల వారిని కలుపుకొని వారిని చైతన్య పరచడం లో హిందూ ధర్మం కాపాడటంలో సఫలీకృతులు కాలేకపోతున్నారు మిగతా ధర్మల వారు తమ ధర్మ రక్షణలో వారి గురువులు( పాస్టర్లు, ముల్లలు ) సులభంగా సఫలీకృతులు అవుతున్నారు ప్రసూత హిందూ సమాజానికి గురువు ల నేర్పాల్సినది అహింసో పరమో ధర్మహా కాదు ధర్మ హింసా తదై వచ
Sir నాకు అవగాహన మేరకు బ్రిటిష్, మొగలు వాళ్లు వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన చెదరని మన సంస్కృతి గత 25 సంవత్సరాల్లో తీవ్రంగా దెబ్బతినాది... దీనికి ప్రధాన కారణం ITCareer develep అయిన తరువాత pub culture, living together, మాల్ culture, వేష భాష మారిపోయినాయి.. ఆలోచనాలు మారిపోయినాయి... ఈ దేశాన్ని ఇంత వరకు కాపాడింది మన స్త్రీ లే.. ఈ రోజు పోతున్నది కూడా వాళ్ళ వలే.. వాళ్లు తన కాళ్లు మీద develep అయ్యారు సంతో శీంచాల లేదా మన culture నాశనం వదిలేస్తున్నారా బాధపడాలా... IT industry వల్ల మనకు చాలా jobs వచ్చాయి, ఆదాయం పెరిగింది...90% good జరిగింది but మన కాని అక్కరకు రాని culture కొన్ని తెచ్చుకోవడము నాశనం చేస్తంది... KFC, MCDONLD, PIZZA CENTRES, MALL, PUB, పరిధి మించి స్వేచ్ఛ LIVING together, విపరీతంగా ఈ దేశ culture ను నాశనం చేస్తుంది....
మన పిల్లల చదువులో syllubus రానంతవరకు మీడియా support, leadership help చేయనంత వరకు మనం చేయగలగింది లేదు sir.. If u go more deep in our culture we will find science , ఆలాగే if u go more in space science u understand our ancienters knows more science than us...
Great point, it needs to be part of the curriculum, Generations should grow learning our Sanatana Dharma and the Science we can learn from it. As I am learning about our Vedas and scriptures it is mind boggling how much knowledge our Rishis had.
Yes sir Hindus generally are of respecting all butthos has become weakness in the face of others and not knowingly facing insults infact where is the knowledge beyond hinduism we are to realise
గురువు గారు, మనది ముమ్మాటికి ధర్మమే, మీరే చెప్పారుగా స్వామీ వివేకానంద మన హిందుత్వ మే మన జాతీయత అని, హిందూ ధర్మమే మన దేశ సంస్కృతి అని, హిందుత్వం లేనిదే మన దేశ అస్తిత్వానికి ప్రమాధమని. అంటే మన ధర్మమే మన జాతీయత, మన సంస్కృతి. మన దేవాలయాల మీద, మన ధర్మం మీద దాడి జరిగితే మన జాతీయత, మన సంస్కృతి మీద ధాటి జరిగినట్లే. మన ధర్మం మీద మన గుళ్ళ మీద దాడి జరిగితే మన దేశం మీద దాడి జరిగినట్లు, చేసే వాళ్లు దేశ ద్రోహులే, శిక్షార్హులే
For thousands of years Hindu scholars did not reach out to the underprivileged sections of the society. That means, profound Hinduism did not reach majority of Hindus. The constitution writers were also from the sections of society that did not receive the great concepts & practices of Hinduism. The error occurred when the big scholars did not reach common man for last thousands of years. I think, many Hindus scholars of today are repeating the same mistake.