శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. పిలలకు పెట్టే ఆహారాన్ని ఉపాధ్యాయులు రుచి చూడాలని ఉన్నతాధికారులు మొత్తుకుంటున్నా...... వారు మాత్రం ప్రత్యేకంగా వండించుకోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల ఆకస్మిక తనిఖీల్లో
విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.
#EtvAndhraPradesh
#LatestNews
23 мар 2021