నేను రోజూ సూర్యునికి ఎదురుగా నిలబడి భ్రుకుటి స్థానంలో వల్లభ గణపతిని ధ్యానం చేస్తువుంటాను అలా చేస్తూ ఉన్నప్పుడు శ్రీ కృష్ణుడు నించొని వేణువు ఊదుతునట్టు భ్రుకుటి స్థానంలో దర్శనం ఇచ్చారు, ఆ తర్వాత సింహాద్రి అప్పన్న నిజ రూపంలో 4 సార్లు దర్శనం ఇచ్చారు. మొన్న ఆదివారం(5th) శివాలయంలో పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు మల్లెపువ్వు సుగంధం వచ్చింది, అదే రోజు మధ్యానం నా రెండు చెవుల వద్ద ధనుష్టంకారావం శబ్దం వచ్చినట్టు వినిపించింది మూడు సార్లు