ఓం శ్రీ సాయిరామ్ 🙏షిర్డీ వెళ్లే ఫస్ట్ జర్నీ భక్తులకు చాలా చక్కగా సింపుల్ గా మొదటినుండి చివరివరకు క్లుప్తముగా తెలియజేసారు... మేముకూడా 1999 నుండి తొలిసారి షిర్డీ యాత్ర ప్రారంభించము.. అప్పుడప్పుడు బాబావారి శుభాశీస్సులతో వెళ్ళివస్తుంటాము... 1998 మొదటిసారి..ఏలూరునుండి HYD &Hyd నుండి నాగర్సొల్ వరకు ట్రైన్ జర్నీ... అక్కడినుండి దేవస్థానం బస్... భక్తి నివాస్ కు వెళ్లినాము.. అప్పట్లో భక్తినివాస్ లో స్పాట్ బుకింగ్.. మేము 50 రూపాయలు కు రూమ్ తీసుకున్నాము.. డిపాజిట్ కొద్దిపాటి కట్టినాము.. భక్తినివాస్ లో నాలుగు బ్లాక్స్ ఉంటాయి.. ABCD బ్లాక్స్ మాకు B బ్లాక్ లో 2nd ఫ్లోర్ లో రూమ్ వచ్చినది 👌👌👌రూమ్స్.. ఆ తరువాత దర్శనం వగైరా మీరు ఇప్పుడు చెప్పినవన్నీ అప్పుడుకూడా వున్నవి.. ఈరోజు ఇలా మీ ద్వారా మరలా షిర్డీ యాత్ర చేసినంత భాగ్యం... 🙏🙏🙏సబ్కా మాలిక్ ఏక్ హై.... 🚩🚩🚩🚩
@@kavithatailors2245మీరంతా బాగా చెప్పారు కానీ సింపుల్ గా వెళ్లి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది డబ్బు విషయం కూడా చెప్తే మధ్యతరగతి వాళ్ళకి ఏ బాధ ఉండదు కొంచెం డీటెయిల్స్ గా చెప్పండి
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అంతా బాగా చెప్పారు కానీ తల్లి అసలు ఖర్చు ఎంత అయింది వెళ్లడానికి రావడానికి డబ్బు ఎంత ఖర్చయింది మధ్యతరగతి వాళ్ళందరూ తెలుసుకోవాలని ఉంది తక్కువ ఖర్చులో ఎలా వెళ్లి రావొచ్చు ఏ ట్రైన్ ఎక్కాలి
Om sai ram Takkuva amount tho train available undhi Ajantha Express - kacheguda to Nagarsol price evening 6.30 Price 400 per person Return- Nagarsol to kacheguda Night 9.30 Price 400 per person One person up and down cost 800 rs Safe, affordable and fast 😊 Simple ga 2000rs la middle class valu journey cheyochu Food free Room 250rs for one day Please subscribe the channel for more devotional information
నేను తొలిసారిగ1986 వెళ్ళినాను మాబందువులతో బస్సులో హైదరాబాద్ నుండి బస్సు బాబగారి ఎదురగ కాళీప్రదేశంలో నిలిపి నాము.. కుడివైపుఅద్దాలలో కృష్ణర్జుల గది ఉండేడి. ఆరోజుల్లో రూపాయంతది- ఈరోజు యాబై రూపాయలంత అబివృద్ది అంతా తెలుగు వాళ్ళ మహిమ అంత పిదా అయు పోయారు మనవాళ్ళు . నియమ నిబందనలు తక్కువ ప్రదానకారణం అయి ఉండవచ్చు.!
@@kavithatailors2245ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అంతా బాగానే చెప్పారు కానీ భీమవరం నుంచి వెళ్లి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో డబ్బులు ఎంత అవుతాయో ఎలా ప్రయాణం చేయాలి అవి కొంచెం డీటెయిల్స్ గా చెప్పండి కవిత గారు
కలికాలపు దారిద్ర్యం. సాయి బాబా అసలు దేవుడు కాదు. ప్యూర్ ముస్లిం. ఆయన ఎప్పుడూ దేవుడు అని చెప్పుకోలేదు. సైఫుద్దీన్ అనే ఫకీర్ సాయిబు. ఈ పనికి మాలిన సమాధుల దగ్గర కు పోయే కంటే ఒకసారి ద్వారకా నగరం (గుజరాత్) వెళ్లి భగవంతుడిని దర్శనం చేసుకుని ముక్తి పొందాలని కోరుకుంటున్నాను