దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద..... మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకున్న జగన్..... తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి జగన్...... వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరందరితో వైఎస్ విమలమ్మ ప్రార్థనలు చేయించారు. వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం సమాధి వద్ద పూలమాలవేసి అంజలి ఘటించారు. అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ.. జగన్ ను కౌగిలించుకొని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. తల్లిని జగన్మోహన్ రెడ్డి సముదాయించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన తర్వాత ఇడుపులపాయలో తల్లి కుమారుడు కలుసుకోవడం ఇదే తొలిసారి. తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ని కూడా కౌగిలించుకొని విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
6 июл 2024