ఒంగోలు కు సమీపంలో ఉంటుంది మోటుమాల.ఈ గ్రామం నుండి గుండమాల కు వెళ్లే మార్గంలో ఉంటుంది ఆహార శాల.స్వల్ప ధరలలో నాణ్యమైన అల్పాహారం లభిస్తుంది ఇక్కడ.వివిధ ఉపాహారాలు తిన్న నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను ఇప్పుడు.
ముందుగా పెసర గుడ్డు దోశ
పెనంపై పెసర పిండి విస్తరించి ఓవైపు అంతటా కోడి గుడ్డు,కారం జతగావించి స్వల్పంగా నూనె వినియోగించి దోరగా కాల్చి మూడు రకాల జోడింపులతో అందించారు.అట్టి దోశ నోటికి అందించగా తొలుత కారం పలకరించింది,దరిమిలా పెసర మరియు గుడ్డు మిశ్రమ స్వభావ విలక్షణ రుచి పరిచితమై స్వల్ప వ్యవధిలో కోమలంగా కరిగింది.తర్వాత సజావుగా అరిగింది.
ఇతర అల్పాహారం గూర్చి కార్యక్రమ పరంపరలో వివరిస్తాను.
24 окт 2022