నాణ్యమైన ఆహారాన్ని ఆమోదయోగ్యమైన ధరలో అందివ్వడమే ఆహారశాల నిర్వహణ రంగాన ప్రసిద్ధి చేకూర్చుకునేందుకు సూత్రం.
ఆ విధంగా అవలంభించి ఫలాన ఆహారం తింటే అచోటే తినాలి అనేంతలా గుర్తింపు పొందుతున్నవారు ప్రతి ఊరులోను మనకు తారసుపడుతుంటారు.
అట్టి నేపధ్యం గల వారు
కడపలోని ఫిర్దోస్ ఆహార శాల నిర్వాహకులు.
1958లో తేనీటి బంకుగా ప్రారంభమై నిర్వాహకులు కృషితో అంచెలంచెలుగా ఎదిగి పెద్దదైన ఆహారశాలగా మారిన తీరు స్ఫూర్తివంతం.
వారికి లభించిన కీర్తి కీలకం వారు అందించు నేతి పరోట- మటన్ పాయా .ఆ ఆహార స్వభావాణ్ణి ఇప్పుడు వివరిస్తాను.
పరోటను గోధుమ పిండితో పెద్ద పరిమాణంలో నేతితో కాల్చి సిద్ధం చేస్తారు.సాధారణ పరోట కు ఇక్కడ లభించు పరోటకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
ఇక మటన్ పాయాకు కండ కల ముక్కలు వినియోగించి నీరు నీరుగా కాకుండా కూరల ఉండేలా గుత్తంగా సొంత సూత్రీకరణలో తయారు చేస్తారు.
పరోటను పాయాతో నానబెట్టి తర్వాత ముక్కును జోడించి నోటికి అందిస్తే సంతృప్తికరమైన రుచి నాలుకకు సొంతం అవుతుంది.
ఈ శాల గూర్చి అనేక విషయాలను తింటూ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం.
చిరునామా:-New Firdouse Restaurant in Kadapa
4, 579-80, Seven Roads Cir, beside Shridi Sai Sweets, Maria Puram, Ganagapeta, Kadapa, Andhra Pradesh 516001 g.co/kgs/SqMhDt
30 июн 2022